Tuesday, March 8, 2011

ప్రపంచకప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది....?

ప్రపంచకప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాక్‌ , న్యూజిలాండ్‌ మధ్య జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి. పాక్‌ బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరు అవుట్‌ అవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. న్యూజిలాండ్‌ చివరి ఐదు ఓవర్లలో 100 పరుగులు చేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌లు నాథన్‌ మెక్‌కల్లమ్‌ 10 బంతులలో రెండు సిక్స్‌లు, ఒక ఫోరు సహయంతో 19 పరుగులు చేశాడు. ఓరమ్‌ 9 బంతులలో మూడు సిక్స్‌లు, ఒక ఫోరుతో ఏకంగా 25 పరుగుల చేశాడు. టేలర్‌ 124 బంతులలో ఏడు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు సహయంతో 131 పరుగులు చేసి పాక్‌ బౌలింగ్‌లో చిత్తు చేశారు. చివరిలో వీరు ముగ్గురు విజృంబించి స్కోరు బోర్డుని పరుగైతిచారు. ఏది ఏమైన మ్యాచ్‌ మొదట్లో స్లోగా వున్న. చివరికి న్యూజిలాండ్‌ రెచ్చిపోయి ఏకంగా 302 పరుగులు చేసింది.
ప్రపంచకప్‌లో పాక్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 192 పరుగులకే అలౌట్‌ అయ్యింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌లు హఫీజ్‌ 5, అహ్మద్‌ షెహజాద్‌ 10, అక్మల్‌ 8, యూనిస్‌ఖాన్‌ 0, మిస్బావుల్‌ హక్‌ 7, ఆఫ్రిదీ 17 ఉమర్‌ అక్మల్‌ 38 పరుగులు చేశారు. పాక్‌ 45 పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయిన ఉంది. క్రీజులో అఫ్రిదీ , ఉమర్‌ అక్మల్‌ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. అఫ్రిదీ రెచ్చిపోయి ఏకంగా 9 బంతులలో ఒక సిక్స్‌, రెండు ఫోర్లు సహయంతో 17 పరుగులు చేశాడు. లక్ష్యం 303 పరుగుల ఉన్న సమయంతో అలా అడడం పద్దతి కాదు. కెప్టెన్‌ అన్న ఆలోచన లేకుండా మరి రెచ్చిపోయి అడడం పద్దతి కాదు. అతను అలా అడబటి మ్యాచ్‌ గోవిందా అయ్యింది. అతను కనీసం అర్థ సెంచరీ చేసివుంటే రజాక్‌ సెంచరీ చేసేవాడు..? అప్పుడు మ్యాచ్‌ పాక్‌ దిశగా ఉండేది.

No comments:

Post a Comment