భారత్, శ్రీలంక పైనల్ మ్యాచ్లో ఇంకా ఒక్క రోజు మిగిలి వుండగానే భారత్ 100 కోట్లకు ప్రపంచకప్ను లంకకు అమ్మేసింది. ఇన్ని రోజుల నుంచి కష్టపడిన శ్రమ అంతా వృద్దా అయింది. సైమీఫైనల్లో గెలిచిన ఆనందోలో భారత్ 100 కోట్లకు ప్రపంచకప్ను అమ్మేసింది. సైమీ ఫైనల్లో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచి పైనల్కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ మాకు వద్దు అన్ని భారత్ నిర్ణయించుకుంది.
నమ్మేశారా.... హ .... హహా....హ... ఏప్రిల్ పూల్.....
భారత్ జట్టు అటగాళ్లు ఇలా చేస్తే అందరిని పీకి అవతల పారేస్తారు కదా. ముఖ్యంగా ఏవరినో కాదు కెప్టెన్ మహేంద్రసింగ్ దోని తీసి పారేస్తారు. పైనల్లో లంకపై గెలిచి ప్రపంచకప్ మన సొంతం చేసుకుందా. ఐయు రెడీ.. వోకే .. ఆల్ దా బెస్ట్...
నమ్మేశారా.... హ .... హహా....హ... ఏప్రిల్ పూల్.....
భారత్ జట్టు అటగాళ్లు ఇలా చేస్తే అందరిని పీకి అవతల పారేస్తారు కదా. ముఖ్యంగా ఏవరినో కాదు కెప్టెన్ మహేంద్రసింగ్ దోని తీసి పారేస్తారు. పైనల్లో లంకపై గెలిచి ప్రపంచకప్ మన సొంతం చేసుకుందా. ఐయు రెడీ.. వోకే .. ఆల్ దా బెస్ట్...