Friday, May 27, 2011

విండీస్‌ టెస్టు సిరీస్‌కు బారత జట్టు ఎంపిక

విండీస్‌ పర్యటనకు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, యువరాజ్‌ దూరం కానున్నారు. గంభీర్‌ భుజం నొప్పితో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కూడా అందుబాటులో ఉండడు. ఇంకా యువరాజ్‌ సింగ్‌ ఎడమ ఊపిరితిత్తులో ఇన్‌ ఫెక్షన్‌ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. సచిన్‌కు విశ్రాంతి ఇచ్చారు. గంభీర, యువరాజ్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌, మనోజ్‌ తివారి ఎంపిక చేశారు. విండీస్‌  టూర్‌కు వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా సురేష్‌ రైనా ఎంపిక చేశారు. వైస్‌ కెప్టెన్‌గా హర్భజన్‌ సింగ్‌ ఎంపిక చేశారు. వన్డేలో సిరీస్‌ తొలి సారిగా సురేష్‌ రైనా, వైస్‌ కెప్టెన్‌గా హర్భజ్‌ ఎంపిక అయ్యాడు.

విండీస్‌ టూర్‌కు టెస్ట్‌ జట్టు : ఎమ్‌ఎస్‌ ధోనీ (కెప్టెన్‌), వివిఎస్‌ లక్ష్మణ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఎమ్‌ విజరు, అభినవ్‌ ముకుంద్‌, రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లి, ఎస్‌ బద్రినాథ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇశాంత్‌ శర్మ, ఎస్‌ శ్రీశాంత్‌, అమిత్‌ మిశ్రా, ప్రజ్ఞాన్‌ ఓఝా, జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, సురేష్‌ రైనా, పార్థీవ్‌ పటేల్‌

ఐపీఎల్‌ -4 లో ఫైనల్‌లో చెన్నయ్ తో బెంగుళూరు డీ

ఐపీఎల్‌-4లో రేపు జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నయ్ తో బెంగుళూరు మ్యాచ్‌ జరగబోతున్నాయి. క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో బెంగుళూరుపై చెన్నయ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌ చేరుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైనల్‌ అదే జట్లు డీకొీనటున్నాయి. చెన్నయ్ మ్యాచ్‌లో హాస్సీ, రైనా, విజరు, ధోని, బధ్రీనాథ్‌ , మోర్కెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే బౌలింగ్‌ విధనంలో కూడా రాణించడంతో మ్యాచ్‌ గెలుస్తామని ధీమాతో ఉంది. బెంగుళూరు ఓపెనరు క్రిస్‌గెేల్‌ మరో సారి రాణిస్తే విజయంపై నమ్మకం ఉంటుంది. విరాట్‌ కోహ్లీ, డివిల్లర్‌, రాణిస్తే విజయం సాధిస్తుంది.

Saturday, May 21, 2011

సినిమాలో రెండో పాత్రలో తాప్సీ ...

 అదేంటోగానీ తాప్సీ ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేసిన సినిమాలో మాత్రం పేరు రావడం లేదు. తొలి సినిమా 'ఝుమ్మంది నాదంలోనే ఎక్స్‌పోజింగ్‌ చేసిన తాప్సీ యాక్టింగ్‌ ఏమాత్రం సూట్‌ కాదు అని డిసెండ్‌ అయ్యింది. ' మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ ' సినిమా హిట్‌ అయినా ఆమే పేరు మాత్రం సంపాందిచుకోలేపోయింది. ఇంకా ' వీర ' సినిమాలో కూడా అదే తీరు మార్పు లేదు. అక్కడ కూడా కాజల్‌ హిట్‌ అయ్యింది. సినిమా హీరోయిన్లు పాత్రలో మొదటి పాత్రకు మంచి పేరు సంపాంధించుకోలేకపోయింది. ఇప్పటి వరకు నటించిన తాప్సీ రెండో పాత్రకు మంచి పేరు తేచ్చుకుంది. ఇంకా రాబోయే సినిమాలో తాప్సీ ఎలా ఉంటుందో తెలియదు.

Thursday, May 19, 2011

Tuesday, May 17, 2011

మహేష్‌ బాబుతో పెట్టుకుంటే మటాషే

 హీరో మహేష్‌ బాబుతో సినిమాలు తీయడానికి హీరోయిన్లు ( స్వారీ ) అని చేబుతున్నారు. అతనితో సిసిమా తీయడానికి ఏడాదికి పైగా గ్యాప్‌ వస్తుంది. ఒక వేళ తీసిన హిట్‌ అవుతుంది. అన్ని నమ్మకం లేదు. మహేష్‌ బాబు ' అతిథి ' తర్వాత మూడేళ్ల గ్యాప్‌ తీసుకుని ' ఖలేజా ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అ సినిమా అర్థంకాక ప్రేక్షకులు పరుగైతారు. మళ్లీ ఏడాది తర్వాత ' దూకుడు ' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సమంత హీరోయినుగా నటించింది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు ' బిజినెస్‌మ్యాన్‌ ' సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ పేరుగా విన్పిస్తోంది. అయితే కాజల్‌ సింపుల్‌గా పూరికి సారీ చెప్పేసిందట. అతనితో సినిమా తీయలంటే ఏడాది గ్యాప్‌ వస్తుంది. అని సింపుల్‌గా సారీ అన్ని చెప్పింది.

Sunday, May 15, 2011

ఐదు నెలలో ఐదు సూపర్‌ హిట్‌ సినిమాలు ...

2011 తెలుగు సినిమాకు బాగానే ఉన్నట్లు ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన పెద్ద హీరోల చిత్రాలు ' పరమవీరచక్ర' శక్తి , తీన్‌మార్‌ సినిమాలు ఘోరంగా నిరాశపరిచినప్పటికీ.. మిగితా సినిమాల విజయం సాధించి ముదుకు వెళ్తుతున్నాయి. అలా మొదలైంది, మిరపకారు, ప్రేమకావాలి, అహ నాపెళ్లంట సినిమా వంద రోజులు పంక్షన్‌ చేసుకొని విజయం సాధించింది. ఇప్పడు కొత్తగా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, 100% లవ్‌ చిత్రాలు అదే బాటలో పయనిస్తున్నాయి.

మళ్లీ ఆసుపత్రిపాలైన రజనీ

మొన్నీమధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోమారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత 15 రోజుల్లో రజనీ ఆస్పత్రిల చేరడం ఇది నాలుగోసారి. రజనీకాంత్‌ అనారోగ్యానికి కారణమేంటో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ' రాణా' పేరుతో కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమామా ఘాటింగ్‌ ప్రారంభోత్సవంలో రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే.

Friday, May 13, 2011

ఫోటాపోటిగా ఇద్దరు హీరోలు ...

రవితేజ నటించిన ' వీర ' ఈ నెల 20 విడుదలకు సిద్దం కానుంది. ఈ చిత్రంలో రవితేజ ద్వితియపాత్రాభినయం చేశాడు. ఈసినిమాలో హీరోయిన్లు కాజల్‌, తాప్సీ నటించారు. ఇప్పటికే రవితేజ సినిమా మిరపకాయ 100 రోజుల పంక్షన్‌ చేసుకొన్ని మంచి రేంజ్‌లో ఉన్నాడు. రవితేజకు పోటీగా అల్లుఅర్జును సినిమా రాబోతుంది. వచ్చే నెల 3న బద్రినాథ్‌ రిలీజ్‌ కానుంది. ఈ సిఁమాలో అల్లు అర్జున సరసన తమన నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు వినాయక్‌. ఈ రెండు సినిమాలో విన్నర్‌ ఎవరు అవుతారో వెచ్చిచూడాలి. రవితేజ ఇంతక ముందు బాలకృష్ణతో రెండు సార్లు డీ కొన్ని గెలిచాడు. ఇప్పుడు మరో హీరోతో సవారి చేస్తున్నాడు.