విక్టరి వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల పవర్ పుల్ కాంభినేషన్లో సురేష్ ప్రోడక్షన్స్ ప్రైవేట్ లిమిటేడ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఁర్మిస్తున్న ' గోపాల ... గోపాల' చిత్రం వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోఁ రామానాయుడు స్టూడియో ప్రాంగణం చలన చిత్ర ప్రముఖుల సమక్ష్లఓ ఈ చిత్రం అత్యంత వైభవంగా చిత్రీకరణ మొదలైంది. దర్శకఁడు కిషోర్ పార్ధసాఁ ఈ చిత్రాఁకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ నాయికగా నటిస్తున్నారు. సంగీత దర్శకఁడు అనూప్ ఈ చిత్రాఁకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట రికార్డింగ్ అయింది. మరో వారం రోజుల్లో మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుంది అఁ చిత్ర ఁర్మాతలు డి. సురేష్ బాబు, శరత్ మరార్లు తెలిపారు. వైభంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద ఁర్మాతలు డి రామానాయుడు. అల్లు అరవింద్, కె.ఎస్ రామావావు. జెమిఁ కిరణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, బూరుగ పల్లి శివరామకృష్ణ, మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విక్టరి వెంకటేష్ తనయుడు మాస్టర్ ' అర్జన్' ప్రత్యేక ఆకర్షణగా ఁలిచారు.
Monday, June 9, 2014
ప్రారంభమైన ' గోపాల ... గోపాల '
విక్టరి వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల పవర్ పుల్ కాంభినేషన్లో సురేష్ ప్రోడక్షన్స్ ప్రైవేట్ లిమిటేడ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఁర్మిస్తున్న ' గోపాల ... గోపాల' చిత్రం వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోఁ రామానాయుడు స్టూడియో ప్రాంగణం చలన చిత్ర ప్రముఖుల సమక్ష్లఓ ఈ చిత్రం అత్యంత వైభవంగా చిత్రీకరణ మొదలైంది. దర్శకఁడు కిషోర్ పార్ధసాఁ ఈ చిత్రాఁకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ నాయికగా నటిస్తున్నారు. సంగీత దర్శకఁడు అనూప్ ఈ చిత్రాఁకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట రికార్డింగ్ అయింది. మరో వారం రోజుల్లో మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుంది అఁ చిత్ర ఁర్మాతలు డి. సురేష్ బాబు, శరత్ మరార్లు తెలిపారు. వైభంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద ఁర్మాతలు డి రామానాయుడు. అల్లు అరవింద్, కె.ఎస్ రామావావు. జెమిఁ కిరణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, బూరుగ పల్లి శివరామకృష్ణ, మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విక్టరి వెంకటేష్ తనయుడు మాస్టర్ ' అర్జన్' ప్రత్యేక ఆకర్షణగా ఁలిచారు.
Monday, September 23, 2013
Wednesday, September 18, 2013
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానిక తరలింపు
ట్యాంక్బండ్ వద్ద గణేశ్ నిమజ్జనంలో యువతి, యువకులతో పాటు పెద్దలు తరలివచ్చారు. ఖైరతాబాద్ వినాయకుడు దగ్గర జనం విచల విడిగా ఉన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు ట్యాంక్బండ్ వైపు కదులుతున్నాడు. ఇందుకు కనీసం 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. నగరంలో అత్యంత పెద్దదైన ఖైరతాబాద్ గణనాధున్ని నిమజ్జనానికి తరలిస్తున్నారు. నగరంలో మొదట బాలాపూర్ వినాయకుడి తరలింపుతో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చివరగా ఖైరతాబాద్ మహాగణపతిని సాగర్ తీరానికి తరలిస్తారు. అలాగే రాష్ట్ర రాజధాని నగరంలో వేలాది బొజ్జ గణపయ్యలు వివిధ రూపాలతో భక్తులకు కనువిందు చేస్తూ ట్యాంక్బండ్ వైపు కదులుతున్నారు. ట్యాంక్బండ్తో పాటు సరూర్నగర్, కూకట్పల్లి, సఫిల్గూడ ... తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనానికి వినాయకుని విగ్రహాలు తరలివస్తున్నాయి. కూకట్పల్లిలోని ప్రగతినగర్ చెరువులో నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి 500 విగ్రహాలు నిమజ్జనం కాగా ఇవాళ మరో 700 విగ్రహాల వరకు ప్రగతినగర్ చెరువులో నిమజ్జనం అయ్యే అవకాశంముంది. దీనికోసం పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లక్షలు పలికిన లంబోదరుడి లడ్డూ ప్రసాదాలుఅమీర్పేట లడ్డూ రూ. 12,01,116
బాలాపూర్ లడ్డూ రూ. 9.26 లక్షలు
హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వినాయకుడి పెద్ద పెద్ద లడ్డూ ప్రసాదాలను వేలం వేశారు. అమీర్పేటలో వినాయకుని లడ్డూ ఈ సారి రికార్డు ధర పలకడం విశేషం. 12 లక్షల వెయ్యినూట పదహారు రూపాయాలకు ఈ లడ్డూను వీవీఆర్ హౌసింగ్ సంస్థ సీఈవో బీఎస్ఎస్ మూర్తి కైవసం చేసుకున్నాడు. అలాగే బాలాపూర్ గణేశ్ లడ్డూ మాజీ మేయర్, తెదేపా నేత, టీకేఆర్ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు సొంతం చేసుకున్నాడు. అత్తాపూర్ వినాయకుడు లడ్డూది. 3.25 లక్షలు పలికింది.
నిమజ్జనం సందర్శకులకు అల్పాహారాలు పంపిణీలు
గణేశ్ నిమజ్జనం కార్యక్రమం సందర్శించడానికి తరలివచ్చే భక్తులకు, మండపాల నిర్వాహకులకు పలు స్వచ్చంద సంస్థలు ఉచిత అల్పాహార శిబిరాలను ఏర్పాటు చేశాయి. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్లతో పాటు దారిపోడవునా అల్పాహారం పొట్లాలను, ప్రసాదాలను అందజేస్తున్నారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలితో పాలు మరికొన్ని స్వచ్చంద సంస్థలు ఉచితంగా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాయి.
Tuesday, September 17, 2013
రెండో వన్డేలో భారత్' ఎ' ఓటమి
వెస్టిండీస్'ఎ' జట్టుతో జరిగిన అనధికార రెండో వన్డేలో భారత్ 'ఎ' జట్టు 55 పరుగుల తేడాతో పరాజయం అయ్యింది. ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలన్న భారత ఆశలు నెరవేరలేదు. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకఁంది. వెసిండీస్ ' ఎ' జట్టు ఁర్ణిత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాఁకి 279 పరుగులు చేసింది. కార్టర్ ( 133 ) సెంచరీ సాధించాడు. జాన్సన్ 39, ఎడ్వర్స్ 36 పరుగులు చేశారు. భారత్ బౌలింగ్లో వినరుకఁమార్ మూడు, పఠాన్ రెండు వికెట్లు తీశారు. అనంతరం 280 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు 48.4 ఓవర్లలో 224 పరుగులకఁ అలౌట్ అయ్యింది. మొదటి మ్యాచ్లో సెంచరీ సాధించిన యువీ ఈ మ్యాచ్ల్లో అతనే మళ్లీ టాప్ స్కోరుగా ఉన్నాడు. యువీ 40, చాంద్ 38, జాదవ్ 35, ఓజా 34, పరుగులు చేశారు. యుసుఫ్ పఠాన్ బౌలింగ్లో రెండు కీలక వికెట్లు తీయగా బ్యాటింగ్లో మాత్రం డకౌట్గా వెనుదిరిగాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1 తేడాతో సమనంగా ఉన్నాయి.
వన్డే సిరీస్ ఆస్ట్రేలియా
క్లార్క్ అర్థసెంచరీ
వాట్సన్ సెంచరీ
స్ట్రోక్స్ ఐదు వికెట్లు
ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లండ్పై 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకఁంది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన వాట్సన్ మ్యాన్ ఆప్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లల్లో 298 పరుగులకఁ అలౌట్ అయ్యింది. వాట్సన్ 143, క్లార్క్ 75 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్మెన్ తకఁ్కవ స్కోరు అవుట్ అయ్యారు. మిడిలాడ్డ్ బ్యాట్స్మెన్లు ఎవరు అదుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో స్ట్రోక్స్ ఐదు వికెట్లు, జోర్డ్న్ మూడు వికెట్లు రూట్, రాన్కింగ్ చెరో వికెటు తీశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 48 ఓవర్లలో 249 పరుగులకఁ అలౌట్ అయ్యింది. బోపారా 62, బ్లూట్టర్ 42, మోర్గాన్ 30 పరుగులు చేశారు. పీటరసన్ ఈ మ్యాచ్లో రనౌట్ కావడంతో ఇంగ్లండ్ కొద్దిగా కష్టాల్లో ఉంది. అతరువాత మిడ్డిల్ అర్డర్లో బోపారా, బ్లూట్లర్ ఇద్దరు ఉన్నంత వరకఁ మ్యాచ్ ఇంగ్లండ్దే అన్న దీమ ఉంది. మూడు పరుగుల తేడాతో వీరిద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. హుగోస్స్, ఫించ్ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించారు. ఆస్ట్రేలియా 13 పరుగులు వద్ద హోగొస్స్ రూపంలో మొదటి వికెటు కోల్పోయింది. వన్డౌన్గా వాట్సన్ వచ్చాడు. ఇద్దరు కలిసి స్కోరు పెంచె సమయంలో ఆటకఁ వర్షం రావడంతో 15 ఁమిషాలు ఆటను ఁలిపివేశారు. అప్పటికే వాట్సన్ 10, ఫించ్ 26 పరుగులతో ఉన్నారు. ఁరంతంరం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు వెంట వెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఫించ్ 26, వాడే 0 రూపంలో వికెట్లు కోల్పోయింది. అతరువాత కెప్టెన్ క్లార్క్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు మరో వికెటు పడకఁండ జాగ్రత పడ్డారు. వాట్సన్ మరోసారి బ్యాట్కఁ పదునుపెంటాండు. వాట్సన్ 49 బంతులల్లో ఆరు ఫోర్లు సహాయంతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ క్లార్క్ అతఁకి సహయపడుతు స్కోరు బోర్డును ముందుకఁ నడిపిస్తున్నాడు. కెప్టెన్ క్లార్క్ 58 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్స్తో అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇదే సరియైన సమయం అఁ బావించి కెప్టెన్ క్లార్క్, వాట్సన్ ఇద్దరు జాగ్రత వహించారు. చివరిలో వికెట్లు త్వరగా పడడంతో ఆస్ట్రేలియా జట్టు 298 పరుగులకఁ అలౌట్ అయ్యింది. మ్యాన్ ఆప్ ది సిరీస్గా కెప్టెన్ క్లార్క్.
వాట్సన్ సెంచరీ
స్ట్రోక్స్ ఐదు వికెట్లు
ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లండ్పై 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకఁంది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన వాట్సన్ మ్యాన్ ఆప్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లల్లో 298 పరుగులకఁ అలౌట్ అయ్యింది. వాట్సన్ 143, క్లార్క్ 75 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్మెన్ తకఁ్కవ స్కోరు అవుట్ అయ్యారు. మిడిలాడ్డ్ బ్యాట్స్మెన్లు ఎవరు అదుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో స్ట్రోక్స్ ఐదు వికెట్లు, జోర్డ్న్ మూడు వికెట్లు రూట్, రాన్కింగ్ చెరో వికెటు తీశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 48 ఓవర్లలో 249 పరుగులకఁ అలౌట్ అయ్యింది. బోపారా 62, బ్లూట్టర్ 42, మోర్గాన్ 30 పరుగులు చేశారు. పీటరసన్ ఈ మ్యాచ్లో రనౌట్ కావడంతో ఇంగ్లండ్ కొద్దిగా కష్టాల్లో ఉంది. అతరువాత మిడ్డిల్ అర్డర్లో బోపారా, బ్లూట్లర్ ఇద్దరు ఉన్నంత వరకఁ మ్యాచ్ ఇంగ్లండ్దే అన్న దీమ ఉంది. మూడు పరుగుల తేడాతో వీరిద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. హుగోస్స్, ఫించ్ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించారు. ఆస్ట్రేలియా 13 పరుగులు వద్ద హోగొస్స్ రూపంలో మొదటి వికెటు కోల్పోయింది. వన్డౌన్గా వాట్సన్ వచ్చాడు. ఇద్దరు కలిసి స్కోరు పెంచె సమయంలో ఆటకఁ వర్షం రావడంతో 15 ఁమిషాలు ఆటను ఁలిపివేశారు. అప్పటికే వాట్సన్ 10, ఫించ్ 26 పరుగులతో ఉన్నారు. ఁరంతంరం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు వెంట వెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఫించ్ 26, వాడే 0 రూపంలో వికెట్లు కోల్పోయింది. అతరువాత కెప్టెన్ క్లార్క్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు మరో వికెటు పడకఁండ జాగ్రత పడ్డారు. వాట్సన్ మరోసారి బ్యాట్కఁ పదునుపెంటాండు. వాట్సన్ 49 బంతులల్లో ఆరు ఫోర్లు సహాయంతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ క్లార్క్ అతఁకి సహయపడుతు స్కోరు బోర్డును ముందుకఁ నడిపిస్తున్నాడు. కెప్టెన్ క్లార్క్ 58 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్స్తో అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇదే సరియైన సమయం అఁ బావించి కెప్టెన్ క్లార్క్, వాట్సన్ ఇద్దరు జాగ్రత వహించారు. చివరిలో వికెట్లు త్వరగా పడడంతో ఆస్ట్రేలియా జట్టు 298 పరుగులకఁ అలౌట్ అయ్యింది. మ్యాన్ ఆప్ ది సిరీస్గా కెప్టెన్ క్లార్క్.
Tuesday, July 2, 2013
భారత్ 161 పరుగుల తేడాతో ఘోర పరాజయం
భారత్ 187 పరుగులకు అలౌట్
శ్రీలంక 348/1
తరంగా 174
జయవర్థన్ 107
లంక, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ల్లో లంక టీమిండియాపై 161 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ బౌలింగ్లో, బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయింది. బౌలింగ్లో విఫలమైన బ్యాటింగ్లో మాత్రం తడబడింది. శ్రీలంక ఇదే అవకాశం అన్ని భారత్పై రెచ్చిపోయి అడింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 187 పరుగులకు అలౌట్ అయ్యింది. జడేజా ఒక్కేడే 49 పరుగులు చేశాడు. మిగితా బ్యాట్స్మెన్లు తక్కువ స్కోరుకు అవుట్ అయ్యారు. ఛాంపియన్ ట్రోఫీ నుంచి భారత్ నేరుగా సెల్కాన్ మొబైల్ టోర్నమెంట్ వెళ్లింది. ఫ్రాక్టిస్ మ్యాచ్ కూడా అడకుండ వెళ్లింది. సెల్కాన్ మొబైల్ కప్ టోర్నమెంట్లో భాగంగా భారత్ ఇప్పటి వరకూ రెండుంటిలో పరాజయం పాలైయింది. సెల్కాన్ మొబైల్ కప్ టోర్నమెంట్లో భాగంగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ల్లో లంక 50 ఓవర్లలో ఒక వికెటు నష్టానికి 348 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెటుకు 213 పరుగుల భాగ్యస్వామం చేశారు. ఉప్పల్ తరంగా 159 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్లతో 174 పరుగులు చేశాడు. వన్డే కెరీర్లో 174 పరుగులు చేసి బెస్ట్ స్కోరు చేశారు. మరో ఓపెనరు మహేల జయవర్థన్ 112 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్స్లతో 107 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో యాదవ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మ్యాచ్ ఆరంభం నుంచి స్లోగా అడి వికెటును కాప్పాడారు. 20 ఓవర్ల తరువాత రన్రెట్ పెంచారు. అతరువాత స్కోరుబోర్డును పెంచారు. ఇద్దరు అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలతో రెచ్చిపోయారు. వన్డౌన్గా మాథ్యూస్ వచ్చాడు. తరంగా, మాద్యూస్ ఇద్దర కలసి చివరి పది ఓవరల్లో 124 జోడించారు. మాధ్యూస్ 29 బంతుల్లో నాలుగు పోర్లు, ఒక సిక్స్తో 44 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లు వికెటు తీయడంలో నిరాశపరిచారు.
శ్రీలంక 348/1
తరంగా 174
జయవర్థన్ 107
లంక, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ల్లో లంక టీమిండియాపై 161 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ బౌలింగ్లో, బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయింది. బౌలింగ్లో విఫలమైన బ్యాటింగ్లో మాత్రం తడబడింది. శ్రీలంక ఇదే అవకాశం అన్ని భారత్పై రెచ్చిపోయి అడింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 187 పరుగులకు అలౌట్ అయ్యింది. జడేజా ఒక్కేడే 49 పరుగులు చేశాడు. మిగితా బ్యాట్స్మెన్లు తక్కువ స్కోరుకు అవుట్ అయ్యారు. ఛాంపియన్ ట్రోఫీ నుంచి భారత్ నేరుగా సెల్కాన్ మొబైల్ టోర్నమెంట్ వెళ్లింది. ఫ్రాక్టిస్ మ్యాచ్ కూడా అడకుండ వెళ్లింది. సెల్కాన్ మొబైల్ కప్ టోర్నమెంట్లో భాగంగా భారత్ ఇప్పటి వరకూ రెండుంటిలో పరాజయం పాలైయింది. సెల్కాన్ మొబైల్ కప్ టోర్నమెంట్లో భాగంగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ల్లో లంక 50 ఓవర్లలో ఒక వికెటు నష్టానికి 348 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెటుకు 213 పరుగుల భాగ్యస్వామం చేశారు. ఉప్పల్ తరంగా 159 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్లతో 174 పరుగులు చేశాడు. వన్డే కెరీర్లో 174 పరుగులు చేసి బెస్ట్ స్కోరు చేశారు. మరో ఓపెనరు మహేల జయవర్థన్ 112 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్స్లతో 107 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో యాదవ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మ్యాచ్ ఆరంభం నుంచి స్లోగా అడి వికెటును కాప్పాడారు. 20 ఓవర్ల తరువాత రన్రెట్ పెంచారు. అతరువాత స్కోరుబోర్డును పెంచారు. ఇద్దరు అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలతో రెచ్చిపోయారు. వన్డౌన్గా మాథ్యూస్ వచ్చాడు. తరంగా, మాద్యూస్ ఇద్దర కలసి చివరి పది ఓవరల్లో 124 జోడించారు. మాధ్యూస్ 29 బంతుల్లో నాలుగు పోర్లు, ఒక సిక్స్తో 44 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లు వికెటు తీయడంలో నిరాశపరిచారు.
Sunday, June 30, 2013
ఒక వికెటు తేడాతో వెస్లిండీస్ విజయం
చార్లెస్ సెంచరీ మిస్ 18
పరుగులు చేస్తే విజయం సాధింస్తుంది. వెస్లిండీస్ చేతిలో ఇంకా మూడు
వికెట్లు ఉన్నాయి. ఒకొక్కపరుగు సాధించి చివరికి బౌలర్లులు విజయం
సాధించింది.
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనరు క్రిస్గేల్ 9 బంతులల్లో రెండు ఫోర్లులతో 11 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్లో రైనా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్డౌన్గా వచ్చిన స్మిత్ పరుగులు ఏమిచేయకుండనే యాదవ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అతరువాత వచ్చిన శ్యాముల్స్ ఒక పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. కష్టాలలో ఉన్న జట్టును చార్లెస్, బ్రావో ఆదుకున్నారు. నాల్గొవ వికెట్టుకు 116 పరుగుల బాగ్యస్వామం నెలకొల్పారు. బ్రావో 55 చేసి అశ్విన్ బౌలింగ్లో భారీ షాట్కు వెళ్లి అవుట్ అయ్యాడు. అతరువాత వచ్చిన బాట్స్మెన్లు పొల్లాడ్ 4, రామ్దిన్ 4 పరుగులు చేసి నిరాశపరిచారు. అప్పటి భారత్ విజయం ఆశలు నిరాశగఉన్నాయి. క్రీజులో చార్లెస్, స్వామి ఉన్నారు. స్వామి వచ్చి రావడంతో ఫోర్లు, సిక్స్లు బాదాడు. 25 బంతుల్లో మూడు సిక్స్లు, రెండు ఫోర్లు కోట్టి మరో భారీ షాట్కు వెళ్లి అవుట్ అయ్యాడు. 36 పరుగులు చేస్తే వెస్టిండీస్ గెలుస్తుంది. చివరికి చార్లెస్ 100 బంతుల్లో నాలుగు సిక్స్లు, ఎనిమిది ఫోర్లు సహయంతో 97 పరుగులు చేసి మూడు పరుగుల వద్ద సెంచరీ మిస్ అయ్యాడు. చివరికి బౌలర్లు ఒక్కొక్కపరుగు జోడించి విజయ లక్ష్యం సాధించింది. భారత బౌలింగ్లో యాదవ్ మూడు, అశ్విన్, శర్మ చెరో రెండు వికెట్లు, రైనా, కుమార్ చెరో ఒక వికెటు లభించింది.
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనరు క్రిస్గేల్ 9 బంతులల్లో రెండు ఫోర్లులతో 11 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్లో రైనా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్డౌన్గా వచ్చిన స్మిత్ పరుగులు ఏమిచేయకుండనే యాదవ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అతరువాత వచ్చిన శ్యాముల్స్ ఒక పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. కష్టాలలో ఉన్న జట్టును చార్లెస్, బ్రావో ఆదుకున్నారు. నాల్గొవ వికెట్టుకు 116 పరుగుల బాగ్యస్వామం నెలకొల్పారు. బ్రావో 55 చేసి అశ్విన్ బౌలింగ్లో భారీ షాట్కు వెళ్లి అవుట్ అయ్యాడు. అతరువాత వచ్చిన బాట్స్మెన్లు పొల్లాడ్ 4, రామ్దిన్ 4 పరుగులు చేసి నిరాశపరిచారు. అప్పటి భారత్ విజయం ఆశలు నిరాశగఉన్నాయి. క్రీజులో చార్లెస్, స్వామి ఉన్నారు. స్వామి వచ్చి రావడంతో ఫోర్లు, సిక్స్లు బాదాడు. 25 బంతుల్లో మూడు సిక్స్లు, రెండు ఫోర్లు కోట్టి మరో భారీ షాట్కు వెళ్లి అవుట్ అయ్యాడు. 36 పరుగులు చేస్తే వెస్టిండీస్ గెలుస్తుంది. చివరికి చార్లెస్ 100 బంతుల్లో నాలుగు సిక్స్లు, ఎనిమిది ఫోర్లు సహయంతో 97 పరుగులు చేసి మూడు పరుగుల వద్ద సెంచరీ మిస్ అయ్యాడు. చివరికి బౌలర్లు ఒక్కొక్కపరుగు జోడించి విజయ లక్ష్యం సాధించింది. భారత బౌలింగ్లో యాదవ్ మూడు, అశ్విన్, శర్మ చెరో రెండు వికెట్లు, రైనా, కుమార్ చెరో ఒక వికెటు లభించింది.
Saturday, June 29, 2013
Subscribe to:
Posts (Atom)



+copy.jpg)




















