సింగపూర్లో చికిత్స పొందుతున్న సూపర్స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్యం బేషుగా వున్నదని స్పష్టం చేశారు. అభిమానుల ప్రార్థనలవల్ల తాను త్వరగా త్వరగా కోలుకున్నానని ఆయన అన్నారు. తన గురించి ఆందోళన చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్ ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యారని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులకోసం త్వరలోనే రాణాగా వారి ముందుకు వస్తానని తెలిపారు.
Saturday, June 18, 2011
Tuesday, June 7, 2011
Monday, June 6, 2011
తొలి వన్డేలో భారత్ విజయం
భారత్- వెస్టిండీస్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 50 ఓవర్లలో 214 పరుగులు చేసి తోమ్మిది వికెట్లు కోల్పోయింది. శర్వాణ్ను 56, శ్యాముల్స్ 55 పరుగులు చేసి జట్టు అదుకున్నారు. మిగితా బ్యాట్స్మెన్లు తక్కువ స్కోరుకు అవుట్ అయ్యారు. భారత్ బౌలింగ్లో హర్భజన్ సింగ్ పది ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్ ,రైనా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 29 పరుగుల వద్ద మొదటి వికెటు కోల్పోయింది. పార్థివ్ పటేల్ 13 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. వన్డౌన్గా వచ్చిన విరాట్ కోహ్లీ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు.ధావన్ తోడుగా బధ్రీనాత్ ఉన్నాడు. ఇద్దరు మంచి ఆడుతున్న సమయంలో మళ్లీ వికెట్లు పడింది. బధ్రీనాత్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 15 ఓవరల్లలో భారత్ 61 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, ధావన్ ఇద్దరు క్రీజులో ఉన్నారు. ధావన్ 76 బంతులలో మూడు ఫోర్లు, ఒక సిక్స్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. కెప్టెన్ సురేష్ రైనా 50 బంతులలో నాలుగు ఫొర్లులతో 43 పరుగులు చేశాడు.యూసుఫ్ పఠాన్ 10 పరుగులు చేశాడు. భారత్ 44.5 బంతులలో 217 పరుగులు చేసి లక్ష్యం సాధించింది. రోహిత్ శర్మ 68 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. చివరిలో వైస్ కెప్టెన్ హర్భజన్ సింగ్ సిక్స్ కొట్టి విజయం సాధించింది. వెస్టిండీస్ బౌలింగ్లో రామ్పాల్, మార్టిన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆప్ ది మ్యాచÊ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.
నమస్తే తెలంగాణ దినపత్రిక విడుదల
నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఈరోజు ఉదయం 11 గంటలకు అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన ఆవిష్కరణ కారక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జయశంకర్, కోదండరామ్, కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Sunday, June 5, 2011
కోలుకుంటున్న డా || రాజశేఖర్
డా || రాజశేఖర్ గాయాలనుంచి నెమ్మదిగా కోలుకుంటునట్లు సమాచారం. ఆయన హీరోగా ' మహాంకాళి' చిత్రంలో చెన్నైలో ఇటీవల జరగుతుంది.ఈ సందర్భంగా ఆయన ఘూటింగ్ చేస్తున్న సందర్భంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ నుంచి చెన్నై అఫోలో ఆస్పత్రిలో చిక్సిత చేశారు. ఆతరువాత హైదరాబాద్కు తరలించారు. కూడి చేతి మడమ మీద కూడా గాయమైంది. డాక్టర్ల సలహా మేరకు 4,5 వారాల విశ్రాంతి అవసరం అన్నారు.
Saturday, May 28, 2011
ఐపీఎలోల్ వరుసగా రెండో సారి టైటిల్ కైవసం చెన్నయ్
చెన్నయ్ అన్నుంది సాధించి ఇట్టు బ్యాటింగ్లో, అటు బౌలంగ్లో రాణించి విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరుని ఎలా కట్టడి చేయాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిరుపించుకున్నాడు.
ఐపీఎల్ -4లో టోర్నిలో వరుసగా రెండోసారి చెన్నయ్ విజయం సాధించింది. ఈ సారి మాత్రం కోల్కతా, ముంబయి, బెంగుళూరుకు టైటిల్ వస్తుంది అని భావించాను. కాని చెన్నయ్ అ అవకాశం ఎవరికి ఇవ్వకుండా తనే హిట్లరుగా భావించింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెన్నయ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి 10 ఓవర్లలో చెన్నరు 94 పరుగుల చేసింది. విజరు 49, హాస్సీ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. అతరువాత ఇద్దరికి బ్యాట్మెన్స్లకు చెరో అవకాశం దోరికింది. హాస్సీ 43 బంతులలో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లతో సహయంతో 63 పరుగులు చేశాడు. మురళీ విజయ్ 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. 52 బంతులలో నాలుగు ఫోర్లు, ఆరు సిక్స్లతో 95 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోని 22 , మోర్కెల్ 2, రైనా 8 పరుగులు చేశారు. 20 ఓవర్లలో చెన్నయ్ 205 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు అదిలోనే క్రిస్గేల్ డకౌట్ అయ్యాడు. అశ్విని బౌలింగ్లో కీపర్ ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అశ్విని తన రెండో ఓవర్లలో మరో ఓపెనరు అగవ్రల్ 10 పరుగులకే అవుట్ చేశాడు. అతరువాత కోహ్లీ, డివిల్లర్ ఇద్దరు క్రీజులో ఉన్నారు. మ్యాచ్లో కొత్త అశలు వచ్చాయి. క్రీజులో మంచిగా అడుతున్న సమయంలో మళ్లీ వికెటు పడింది. జకాతి మొదటి ఓవర్లలో డివిల్లర్ను ఎల్బిడబ్లుగా పెవిలియన్క పంపడాడు. అలా వరుసగా ఒక ఓవరు తరువాత మరోకరి వికెట్లు పడుతునే ఉంది. పరుగుల మాత్రం రావడం లేదు. మ్యాచ్ పూర్తిగా చెన్నయ్ వైపు వెళ్లింది. కొద్దిలో కొద్ది విరాట్ కోహ్లీ 35 పరుగులు చేశాడు. బెంగుళూరు 20 ఓవర్లలో 147 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరిలో తివారి 42 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు.
ఐపీఎల్ -4లో టోర్నిలో వరుసగా రెండోసారి చెన్నయ్ విజయం సాధించింది. ఈ సారి మాత్రం కోల్కతా, ముంబయి, బెంగుళూరుకు టైటిల్ వస్తుంది అని భావించాను. కాని చెన్నయ్ అ అవకాశం ఎవరికి ఇవ్వకుండా తనే హిట్లరుగా భావించింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెన్నయ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి 10 ఓవర్లలో చెన్నరు 94 పరుగుల చేసింది. విజరు 49, హాస్సీ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. అతరువాత ఇద్దరికి బ్యాట్మెన్స్లకు చెరో అవకాశం దోరికింది. హాస్సీ 43 బంతులలో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లతో సహయంతో 63 పరుగులు చేశాడు. మురళీ విజయ్ 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. 52 బంతులలో నాలుగు ఫోర్లు, ఆరు సిక్స్లతో 95 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోని 22 , మోర్కెల్ 2, రైనా 8 పరుగులు చేశారు. 20 ఓవర్లలో చెన్నయ్ 205 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు అదిలోనే క్రిస్గేల్ డకౌట్ అయ్యాడు. అశ్విని బౌలింగ్లో కీపర్ ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అశ్విని తన రెండో ఓవర్లలో మరో ఓపెనరు అగవ్రల్ 10 పరుగులకే అవుట్ చేశాడు. అతరువాత కోహ్లీ, డివిల్లర్ ఇద్దరు క్రీజులో ఉన్నారు. మ్యాచ్లో కొత్త అశలు వచ్చాయి. క్రీజులో మంచిగా అడుతున్న సమయంలో మళ్లీ వికెటు పడింది. జకాతి మొదటి ఓవర్లలో డివిల్లర్ను ఎల్బిడబ్లుగా పెవిలియన్క పంపడాడు. అలా వరుసగా ఒక ఓవరు తరువాత మరోకరి వికెట్లు పడుతునే ఉంది. పరుగుల మాత్రం రావడం లేదు. మ్యాచ్ పూర్తిగా చెన్నయ్ వైపు వెళ్లింది. కొద్దిలో కొద్ది విరాట్ కోహ్లీ 35 పరుగులు చేశాడు. బెంగుళూరు 20 ఓవర్లలో 147 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరిలో తివారి 42 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు.
Friday, May 27, 2011
విండీస్ టెస్టు సిరీస్కు బారత జట్టు ఎంపిక
విండీస్ పర్యటనకు సచిన్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ దూరం కానున్నారు. గంభీర్ భుజం నొప్పితో టెస్టుతో పాటు వన్డే సిరీస్కూడా అందుబాటులో ఉండడు. ఇంకా యువరాజ్ సింగ్ ఎడమ ఊపిరితిత్తులో ఇన్ ఫెక్షన్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. సచిన్కు విశ్రాంతి ఇచ్చారు. గంభీర, యువరాజ్ స్థానంలో శిఖర్ ధావన్, మనోజ్ తివారి ఎంపిక చేశారు. విండీస్ టూర్కు వన్డే సిరీస్కు కెప్టెన్గా సురేష్ రైనా ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్గా హర్భజన్ సింగ్ ఎంపిక చేశారు. వన్డేలో సిరీస్ తొలి సారిగా సురేష్ రైనా, వైస్ కెప్టెన్గా హర్భజ్ ఎంపిక అయ్యాడు.
విండీస్ టూర్కు టెస్ట్ జట్టు : ఎమ్ఎస్ ధోనీ (కెప్టెన్), వివిఎస్ లక్ష్మణ్ (వైస్ కెప్టెన్), ఎమ్ విజరు, అభినవ్ ముకుంద్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లి, ఎస్ బద్రినాథ్, హర్భజన్ సింగ్, ఇశాంత్ శర్మ, ఎస్ శ్రీశాంత్, అమిత్ మిశ్రా, ప్రజ్ఞాన్ ఓఝా, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, పార్థీవ్ పటేల్
ఐపీఎల్ -4 లో ఫైనల్లో చెన్నయ్ తో బెంగుళూరు డీ
ఐపీఎల్-4లో రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో చెన్నయ్ తో బెంగుళూరు మ్యాచ్ జరగబోతున్నాయి. క్వాలిఫైయింగ్ మ్యాచ్లో బెంగుళూరుపై చెన్నయ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైనల్ అదే జట్లు డీకొీనటున్నాయి. చెన్నయ్ మ్యాచ్లో హాస్సీ, రైనా, విజరు, ధోని, బధ్రీనాథ్ , మోర్కెల్ మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విధనంలో కూడా రాణించడంతో మ్యాచ్ గెలుస్తామని ధీమాతో ఉంది. బెంగుళూరు ఓపెనరు క్రిస్గెేల్ మరో సారి రాణిస్తే విజయంపై నమ్మకం ఉంటుంది. విరాట్ కోహ్లీ, డివిల్లర్, రాణిస్తే విజయం సాధిస్తుంది.
Subscribe to:
Posts (Atom)













