హీరో మహేష్ బాబుతో సినిమాలు తీయడానికి హీరోయిన్లు ( స్వారీ ) అని చేబుతున్నారు. అతనితో సిసిమా తీయడానికి ఏడాదికి పైగా గ్యాప్ వస్తుంది. ఒక వేళ తీసిన హిట్ అవుతుంది. అన్ని నమ్మకం లేదు. మహేష్ బాబు ' అతిథి ' తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ' ఖలేజా ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అ సినిమా అర్థంకాక ప్రేక్షకులు పరుగైతారు. మళ్లీ ఏడాది తర్వాత ' దూకుడు ' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సమంత హీరోయినుగా నటించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మహేష్ బాబు ' బిజినెస్మ్యాన్ ' సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా కాజల్ పేరుగా విన్పిస్తోంది. అయితే కాజల్ సింపుల్గా పూరికి సారీ చెప్పేసిందట. అతనితో సినిమా తీయలంటే ఏడాది గ్యాప్ వస్తుంది. అని సింపుల్గా సారీ అన్ని చెప్పింది.
Tuesday, May 17, 2011
Sunday, May 15, 2011
ఐదు నెలలో ఐదు సూపర్ హిట్ సినిమాలు ...
2011 తెలుగు సినిమాకు బాగానే ఉన్నట్లు ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన పెద్ద హీరోల చిత్రాలు ' పరమవీరచక్ర' శక్తి , తీన్మార్ సినిమాలు ఘోరంగా నిరాశపరిచినప్పటికీ.. మిగితా సినిమాల విజయం సాధించి ముదుకు వెళ్తుతున్నాయి. అలా మొదలైంది, మిరపకారు, ప్రేమకావాలి, అహ నాపెళ్లంట సినిమా వంద రోజులు పంక్షన్ చేసుకొని విజయం సాధించింది. ఇప్పడు కొత్తగా మిస్టర్ పర్ఫెక్ట్, 100% లవ్ చిత్రాలు అదే బాటలో పయనిస్తున్నాయి.
మళ్లీ ఆసుపత్రిపాలైన రజనీ
మొన్నీమధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత 15 రోజుల్లో రజనీ ఆస్పత్రిల చేరడం ఇది నాలుగోసారి. రజనీకాంత్ అనారోగ్యానికి కారణమేంటో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ' రాణా' పేరుతో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమామా ఘాటింగ్ ప్రారంభోత్సవంలో రజనీకాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే.
Friday, May 13, 2011
ఫోటాపోటిగా ఇద్దరు హీరోలు ...
రవితేజ నటించిన ' వీర ' ఈ నెల 20 విడుదలకు సిద్దం కానుంది. ఈ చిత్రంలో రవితేజ ద్వితియపాత్రాభినయం చేశాడు. ఈసినిమాలో హీరోయిన్లు కాజల్, తాప్సీ నటించారు. ఇప్పటికే రవితేజ సినిమా మిరపకాయ 100 రోజుల పంక్షన్ చేసుకొన్ని మంచి రేంజ్లో ఉన్నాడు. రవితేజకు పోటీగా అల్లుఅర్జును సినిమా రాబోతుంది. వచ్చే నెల 3న బద్రినాథ్ రిలీజ్ కానుంది. ఈ సిఁమాలో అల్లు అర్జున సరసన తమన నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు వినాయక్. ఈ రెండు సినిమాలో విన్నర్ ఎవరు అవుతారో వెచ్చిచూడాలి. రవితేజ ఇంతక ముందు బాలకృష్ణతో రెండు సార్లు డీ కొన్ని గెలిచాడు. ఇప్పుడు మరో హీరోతో సవారి చేస్తున్నాడు.
Monday, May 9, 2011
గాయంతో ఐపీఎల్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ అవుట్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో ఓటములతో సతమవుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్కు కష్టాలు మరింత పెరగనున్నాయి. డేర్ డెవిల్స్ సారథి వీరేంద్ర సెహ్వాగ్ భుజం గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ నాలుగో సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఉన్న సెహ్వాగ్ భుజం గాయానికి చికిత్స చేసుకునేందుకు గానూ వెంటనే లండన్ వెళ్లనున్నాడు. జూన్, జులై నెలల్లో జరిగే వెస్టిండీస్ టూర్కు కూడా సెహ్వాగ్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెహ్వాగ్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జేమ్స్ హోప్స్ ప్రస్తుత సీజన్లో మిగిలిన మ్యాచ్లకు ఢిల్లీ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆడిన 11 మ్యాచ్లలో ఈ జట్టు నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది.
Tuesday, May 3, 2011
Thursday, April 28, 2011
క్వార్టర్ఫైనల్ చేరుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ...
ఐపీఎల్-4లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఇప్పటికే క్వార్టర్ఫైనల్కు చేరకుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రెండు మ్యాచ్లు మాత్రమే ఓడిపోయి. ఐదు మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ బ్యాట్స్మెన్లు అందరు సమిష్టగా రాణించడంతో విజయం సాధింస్తున్నారు. ఢిల్లీ జట్టు బ్యాట్స్మెన్లు సెహ్వాగ్, వార్నర్, వేణగోపాల్రావ్, ఫించ్, హౌప్ప్, నాయార్, ఓజా బ్యాట్స్మెన్లు ఉన్నారు. వీటికి తోడుగా పఠాన్ రాణించడంతో ఢిల్లీ జట్టు సంపూర్ణ, సమిష్టగా రాణిస్తుంది. బౌలింగ్లో మోర్కెల్, దిండా, ఇర్ఫాన్ పఠాన్, యాదవ్ రాణించడంతో విజయం సాదిస్తున్నారు.
దీన్నిలో ఒక మాట కూడ వాస్తవం కాదు
ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ఒకరు కూడా సరిగా అడకపోవడంతో అట్టడుగునా ఉంది. ఈ సారి మాత్రము ఢిల్లీ జట్టులో ( దమ్మ్ లేదు, డేర్ అండ్ డ్యాష్ లేదు. ) గేలవాలన్నా ఓపికా లేదు. గెలిచిన ఆనందంము జట్టులో ఒక్క సభ్యుడుకు అ ఆనందంలేదు. ఢిల్లీ జట్టు ఐపీఎల్ -1 లో సెమీఫైనల్ చేరుకుంది. ఐపీఎల్ -2లో కూడా సెమీఫైనల్ చేరుకుంది. ఐపీఎల్ -3 లో సెమీఫైనల్లో రాలేదు. ఇప్పడు ఇంకా అంతకన్నా ఘోరంగా అడుతుంది.
ఐపీఎల్-4లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లుమొదటి మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 95 పరుగులు చేసి అలౌట్ అయ్యింది.
రెండోవ మ్యాచ్ రాజస్థాన్పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది.
మూడోవ మ్యాచ్ పూణే వారియర్స్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నాల్గొవ మ్యాచ్ డెక్కన్ ఛార్జస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐదోవ మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 29 పరుగులతో విజయం సాధించింది.
ఆరోవ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఏడవ మ్యాచ్లో కొల్కతా నైట్ రైడర్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీన్నిలో ఒక మాట కూడ వాస్తవం కాదు
ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ఒకరు కూడా సరిగా అడకపోవడంతో అట్టడుగునా ఉంది. ఈ సారి మాత్రము ఢిల్లీ జట్టులో ( దమ్మ్ లేదు, డేర్ అండ్ డ్యాష్ లేదు. ) గేలవాలన్నా ఓపికా లేదు. గెలిచిన ఆనందంము జట్టులో ఒక్క సభ్యుడుకు అ ఆనందంలేదు. ఢిల్లీ జట్టు ఐపీఎల్ -1 లో సెమీఫైనల్ చేరుకుంది. ఐపీఎల్ -2లో కూడా సెమీఫైనల్ చేరుకుంది. ఐపీఎల్ -3 లో సెమీఫైనల్లో రాలేదు. ఇప్పడు ఇంకా అంతకన్నా ఘోరంగా అడుతుంది.
ఐపీఎల్-4లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లుమొదటి మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 95 పరుగులు చేసి అలౌట్ అయ్యింది.
రెండోవ మ్యాచ్ రాజస్థాన్పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది.
మూడోవ మ్యాచ్ పూణే వారియర్స్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నాల్గొవ మ్యాచ్ డెక్కన్ ఛార్జస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐదోవ మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 29 పరుగులతో విజయం సాధించింది.
ఆరోవ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఏడవ మ్యాచ్లో కొల్కతా నైట్ రైడర్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Subscribe to:
Posts (Atom)










