Thursday, October 4, 2012

టీ20 ప్రపంచకప్‌లో ఫైనలో లంక, వెస్టిండీస్‌

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌ ఫైనలో లంక, వెస్టిండీస్‌ చేరుకున్నాయి. సెమీఫైనలో లంక, పాకిస్తాన్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనలో అడుగుపెట్టింది. రెండో సెమీఫైనలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయ సాధించి పైనలో చేరుకుంది. ఈ రెండు జట్లు గ్రూప్‌-1 నుంచి రావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ ఇప్పటి వరకు రెండు జట్లు ఒక సారి కూడా టైటిల్‌ కూడా సాధించలేకపోయింది. మరి ఫైనలో విజయం ఎవరిదో వెచ్చి చూడాలి...?

Tuesday, October 2, 2012

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌గా ప్రకటించన్నుంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ 120 పరుగులకు అలౌట్‌ అయ్యింది. చివరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆవకాశం కోసం తహతహలాడుతున్న భారత్‌ ఇంటి దారి తప్పలేదు. గ్రూప్‌ -2 నుంచి సెమీస్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ గ్రూప్‌ -1 నుంచి లంక, వెస్టిండీస్‌ జట్టు వెళ్లనున్నాయి.
సెమీస్‌లో
ఆస్ట్రేలియా - వెస్టీండీస్‌
లంక - పాకిస్థాన్‌
ఫైనల్‌లో

Monday, October 1, 2012

టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు ఏది జట్లు రాలేదు ... ?

 టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్నాయి. కాని ఇప్పటికి వరకు ఒక జట్టు కూడా సెమీఫైనలో అడుగుపెట్టలేదు. గ్రూప్‌-1 నుంచి ప్రస్తుతం ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ అర్హత ఉంది. కాన్నీ భారత్‌, పాక్తిస్థాన్‌ జట్లు మధ్య పోరు ఉంటుంది. రేపు జరగబోయా మ్యాచ్‌ తుది ఫోరు జరగన్నుంది. గ్రూప్‌ -2లో శ్రీలంక, వెస్టిండీస్‌ సెమీఫైనలో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు జరగబోరు మ్యాచ్‌ లంక, ఇంగ్లాండ్‌ జరగన్నుంది. లంకపై ఇంగ్లాండ్‌ భారీ తేడాతో గెలిస్తే గ్రూప్‌-2 నుంచి లంక, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మూడు జట్ల మద్య పోటీ పడుతుంది. రన్‌రేట్‌ ప్రకారం రెండు జట్లు సెమీఫైనలో చేరుకుంటాయి. ఇంకా గ్రూప్‌ -1 నుంచి ఆస్ట్రేలియా నాలుగు పాయ్లింట్‌ ఉంది. భారత్‌, పాకిస్థాన్‌ రెండు పాయ్లింట్‌తో ఉంది. రేపు జరగబోరు మ్యాచ్‌లో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య రసవత్తమైన మ్యాచ్‌ జరగన్నుంది. అలాగే భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగబోరు మ్యాచ్‌ కూడా కీలకం మారనుంది. ( ఒక వేళ భారత్‌పై దక్షిణాఫ్రికా భారీ తేడాతో ఘన విజయం సాధించినచో భారత్‌ ఇంటి దారి తప్పదు. ) ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ భారీ వికెట్ల తేడాతో గెలిచినచో ఆస్ట్రేలియా సెమీఫైనలో ఔట్‌గా ప్రకటించనుంది. గ్రూప్‌-1 నుంచి రేపు జరగబోరు మ్యాచ్‌ చూసి సెమీఫైన జట్లు ఖారారు చేయన్నుంది.

Saturday, September 29, 2012

భారత జట్టులో ఒకరిని చూస్తే భయం, భక్తి అలాగే గౌరవం కూడా ...

 భారత జట్టులో ఒకరిని చూస్తే అందరికి భయం, భక్తి అలాగే గౌరవం కూడా. అది ఎవరో కాదు వీరేంద్ర సెహ్వాగ్‌ ). భారత జట్టులో ఇతను ఉంటే అందరికి భయం.
ఉదా :
నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో సెహ్వాగ్‌ లేడు. అతనికి చేతి వేలికి గాయం కారణంగా జట్టులో స్థానం కల్పించలేదు. అదే ఇతను ఉంటే మాత్రం ఎంతో కొత్త స్కోరు చేసి ఉండేవాడు కదా ?

భారత జట్టులో ఒకరిని చూస్తే భయం, భక్తి అలాగే గౌరవం అని చెప్పాను కదా. అది సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేస్తే ఉంటే అందరి చూస్తు ఉండి పోతారు. క్రీజులో ఉన్నంత వరకు వీరేంధ్రుడి ఎప్పుడు అవుట్‌ అవుతాడు అని ఎదురు చూస్తారు. ఇదే భయం, భక్తి, అలాగే గౌరవం. నిన్న జరిగిన మ్యాచ్‌లో దోని ప్రయత్నాలు విఫ్లమయ్యాయి. సూపర్‌ ఎయిట్‌లో కనిసం ఒక మ్యాచ్‌ గెలిచిన తరువాత ప్రయత్నాలు జరపాలి. అలా కాకుండా ముందే ప్రయత్నాలు జరపారాదు.

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి వైదొలగింది. సూపర్‌ ఎయిట్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ నాలుగు జట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ మరో మ్యాచ్‌ గెలిస్తే సెమిఫైనల్‌ చేరుకుంటుంది. అలాగే భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికి గ్రూప్‌-1 నుంచి పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రిపై పాకిస్థాన్‌ గెలిచింది అంటే నమ్మడం తక్కువ. భారత్‌ సెమిఫైనల్‌ వెళ్లడం దురదుష్టం. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక్కటి పాకిస్థాన్‌, మరోకటి సౌతాఫ్రికా రెండు టఫ్‌ మ్యాచ్‌ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ గెలిచిస్తే సెమిఫైనలో స్థానం దక్కుతుంది.

Wednesday, September 19, 2012

టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి అడుగు

 టీ 20 వరల్డ్‌కప్‌ రెండో రోజు భారత్‌ 23 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 20 ఓవర్లల్లో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగుల సాధించింది. కోహ్లీ 50, రైనా 38, యువరాజ్‌ సింగ్‌ 18 పరుగులు చేశారు. ధోని 18, శర్మ 1 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్‌ 136 పరుగులకు అలౌట్‌ అయ్యింది. మ్యాన్‌ అప్‌ ది మ్యాచ్‌ కోహ్లీ ఎంపికయ్యాడు.

Tuesday, September 18, 2012

Sunday, August 26, 2012

హైదరాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం

 ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌ ఇన్నింగ్‌ఇ్స 115 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు అలౌటయ్యింది. నాలుగు రోజుల్లోనే ఫస్ట్‌ టెస్ట్‌ ముగిసింది. టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ విజయం సాధించింది. మెక్‌ కల్లమ్‌ (52), విలియమ్సన్‌ 42, మాత్రమే రాణించారు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌చేసి 6 వికెట్లు నేలకూల్చాడు. ఓజా 3 వికెట్లు పడగొట్టాడు. యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 438 పరుగులు, కివీస్‌ 159 పరుగులు చేసింది. రెండో టెస్ట్‌ ఈనెల 31ను ఆహ్మదాబాద్‌లో రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.