Friday, February 18, 2011

తొలి సమరం నేడే

ఈ రోజు నుంచి 43 రోజుల పాటు జరిగే ప్రపంచకప్‌  ఆట మొదలు అయ్యింది. రోజులు చూస్తూడంగానే దగ్గరికి వచ్చాయి. నెల రోజుల నుంచి హాడవిడిగా ఉన్న ప్రపంచకప్‌ ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి ఆట మొదలు అవుతుంది. మొదటి మ్యాచ్‌ భారత్‌ - బంగ్లాదేశ్‌ తో ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్‌ భారత్‌ - వెస్డిండీస్‌ మధ్య జరగనుంది. నిన్న బంగ్లాదేశ్‌లో ప్రపంచకప్‌ ప్రారంభమైయింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 14 దేశాల జట్ల కెప్టెన్లు రిక్షాలో మైదానంలో రావడంతో ప్రారంభోత్సవ కారక్రమం ఆరంభమైంది.

No comments:

Post a Comment