Wednesday, March 23, 2011

ఎన్నో ఆశలతో త్రిష...

 మూడు, నాలుగు నెలలు కష్టాపడి తీసిన సినిమా ఇప్పుడు ' తీన్‌మార్‌ ' వివాదాల్లో చిక్కుంది. ఇప్పటికే మన్మథబాణంలో కమలాసన్‌తో తీసిన సినిమా ప్లాప్‌ అవడంతో కొత్తగా ' తీన్‌మార్‌'పై హిట్‌ కోట్టి మళ్లీ టాప్‌ హీరోయిన్లుతో పోటీకి రావాలని త్రిష ఆశ నిరాశగా మిగిలింది. ఆడియో పంక్షన్‌ రిలిజ్‌ అయిన రెండు రోజులకు టైటిల్‌పై వివాదం చుట్టుకుంది. నమోవెంకటేష సినిమా యార్వేజ్‌ అనిపించుకోన్ని అతరువాత సినిమాలకు కొద్దిగా గ్యాపి ఇచ్చింది. 

నాగార్జున, రవితేజ ఇళ్లపై ఐటీ దాడులు

 టాలీవుడ్‌ ప్రముఖ సినీననటుల నివాసాలపై బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీనటులు నాగార్జున, రవితేజ, హీరోయిన్‌ అనుష్క ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. అలాగే నాగార్జునకు సన్నిహితుడైన కామాక్ష్మీ సంస్థల అధినేత శివప్రసాద్‌ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెనై, బెంగుళూరుల్లోని వారి ఇళు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వీరంతా ఆదాయానాకి తగిన విధంగా పన్నులు కట్టకపోవటం వల్లే ఈ దాడులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.