Sunday, April 29, 2012

వరుసగా నాలుగు హాప్‌ కొట్టి ఊపు మీద ఉన్న వీరుడు

 వరుసగా నాలుగు హాప్‌ కొట్టిన వీరుడు ఏవరో కాదు మన క్రికెట్‌ వీరుడు వీరేంద్ర సెహ్వాగ్‌. ఐపీఎల్‌ -5లో వరుసగా నాలుగు అర్థసెంచరీతో రాణించడంతో ఐపీఎలో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లో అడి 372 పరుగుల సాధించి రెండో స్థానం దక్కించుకున్నాడు. మొదటి స్థానంలో రహానే 416 పరుగులతో ఉన్నాడు. పూణేతో జరిగిన రెండు మ్యాచ్‌లో 57, 87 పరుగుల చేశాడు. ముంబయి జరిగినా మ్యాచ్‌లో 73, రాజస్థాన్‌ రాయల్స్‌తో 63 పరుగులు చేశాడు. ఈ టోర్నిలో సెహ్వాగ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్‌ డెవిల్‌ తొమ్మిది మ్యాచ్‌లో అడి రెండు మ్యాచ్‌లో ఓడిపోయి 14 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుంది.