Thursday, September 15, 2011

సీబిఐ విచారణలో సిని హీరోయిన్లు చరణ్‌, నమ్రత, నిఖిత తదితరులు ...

ఎమ్మార్‌ కుంభకోణానికి సంబంధించి సీబిఐ విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఎమ్మార్‌ కుంభకోణానికి సంబంధించిన సిని హీరోయిన్లు నమ్రత ఇంటిపై సీబీఐ స్వయంగా రంగంలోకి దిగింది. అలాగే నిఖిత, చరణ్‌, చంద్రబాబు కోడలు, బాలయ్య కుమారై బ్రాహ్మణిని కూడా సీబీఐ విచారించనుంది. ఈ రోజు రామ్‌చరణ్‌ విచారణ చేయడానికి సీబీఐ సిద్దం కానున్నంది.