ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించి సీబిఐ విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఎమ్మార్ కుంభకోణానికి సంబంధించిన సిని హీరోయిన్లు నమ్రత ఇంటిపై సీబీఐ స్వయంగా రంగంలోకి దిగింది. అలాగే నిఖిత, చరణ్, చంద్రబాబు కోడలు, బాలయ్య కుమారై బ్రాహ్మణిని కూడా సీబీఐ విచారించనుంది. ఈ రోజు రామ్చరణ్ విచారణ చేయడానికి సీబీఐ సిద్దం కానున్నంది.