Saturday, September 29, 2012

భారత జట్టులో ఒకరిని చూస్తే భయం, భక్తి అలాగే గౌరవం కూడా ...

 భారత జట్టులో ఒకరిని చూస్తే అందరికి భయం, భక్తి అలాగే గౌరవం కూడా. అది ఎవరో కాదు వీరేంద్ర సెహ్వాగ్‌ ). భారత జట్టులో ఇతను ఉంటే అందరికి భయం.
ఉదా :
నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో సెహ్వాగ్‌ లేడు. అతనికి చేతి వేలికి గాయం కారణంగా జట్టులో స్థానం కల్పించలేదు. అదే ఇతను ఉంటే మాత్రం ఎంతో కొత్త స్కోరు చేసి ఉండేవాడు కదా ?

భారత జట్టులో ఒకరిని చూస్తే భయం, భక్తి అలాగే గౌరవం అని చెప్పాను కదా. అది సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేస్తే ఉంటే అందరి చూస్తు ఉండి పోతారు. క్రీజులో ఉన్నంత వరకు వీరేంధ్రుడి ఎప్పుడు అవుట్‌ అవుతాడు అని ఎదురు చూస్తారు. ఇదే భయం, భక్తి, అలాగే గౌరవం. నిన్న జరిగిన మ్యాచ్‌లో దోని ప్రయత్నాలు విఫ్లమయ్యాయి. సూపర్‌ ఎయిట్‌లో కనిసం ఒక మ్యాచ్‌ గెలిచిన తరువాత ప్రయత్నాలు జరపాలి. అలా కాకుండా ముందే ప్రయత్నాలు జరపారాదు.

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి వైదొలగింది. సూపర్‌ ఎయిట్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ నాలుగు జట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ మరో మ్యాచ్‌ గెలిస్తే సెమిఫైనల్‌ చేరుకుంటుంది. అలాగే భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికి గ్రూప్‌-1 నుంచి పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రిపై పాకిస్థాన్‌ గెలిచింది అంటే నమ్మడం తక్కువ. భారత్‌ సెమిఫైనల్‌ వెళ్లడం దురదుష్టం. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక్కటి పాకిస్థాన్‌, మరోకటి సౌతాఫ్రికా రెండు టఫ్‌ మ్యాచ్‌ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ గెలిచిస్తే సెమిఫైనలో స్థానం దక్కుతుంది.

Wednesday, September 19, 2012

టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి అడుగు

 టీ 20 వరల్డ్‌కప్‌ రెండో రోజు భారత్‌ 23 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 20 ఓవర్లల్లో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగుల సాధించింది. కోహ్లీ 50, రైనా 38, యువరాజ్‌ సింగ్‌ 18 పరుగులు చేశారు. ధోని 18, శర్మ 1 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్‌ 136 పరుగులకు అలౌట్‌ అయ్యింది. మ్యాన్‌ అప్‌ ది మ్యాచ్‌ కోహ్లీ ఎంపికయ్యాడు.

Tuesday, September 18, 2012