Monday, October 1, 2012

టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు ఏది జట్లు రాలేదు ... ?

 టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్నాయి. కాని ఇప్పటికి వరకు ఒక జట్టు కూడా సెమీఫైనలో అడుగుపెట్టలేదు. గ్రూప్‌-1 నుంచి ప్రస్తుతం ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ అర్హత ఉంది. కాన్నీ భారత్‌, పాక్తిస్థాన్‌ జట్లు మధ్య పోరు ఉంటుంది. రేపు జరగబోయా మ్యాచ్‌ తుది ఫోరు జరగన్నుంది. గ్రూప్‌ -2లో శ్రీలంక, వెస్టిండీస్‌ సెమీఫైనలో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు జరగబోరు మ్యాచ్‌ లంక, ఇంగ్లాండ్‌ జరగన్నుంది. లంకపై ఇంగ్లాండ్‌ భారీ తేడాతో గెలిస్తే గ్రూప్‌-2 నుంచి లంక, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మూడు జట్ల మద్య పోటీ పడుతుంది. రన్‌రేట్‌ ప్రకారం రెండు జట్లు సెమీఫైనలో చేరుకుంటాయి. ఇంకా గ్రూప్‌ -1 నుంచి ఆస్ట్రేలియా నాలుగు పాయ్లింట్‌ ఉంది. భారత్‌, పాకిస్థాన్‌ రెండు పాయ్లింట్‌తో ఉంది. రేపు జరగబోరు మ్యాచ్‌లో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య రసవత్తమైన మ్యాచ్‌ జరగన్నుంది. అలాగే భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగబోరు మ్యాచ్‌ కూడా కీలకం మారనుంది. ( ఒక వేళ భారత్‌పై దక్షిణాఫ్రికా భారీ తేడాతో ఘన విజయం సాధించినచో భారత్‌ ఇంటి దారి తప్పదు. ) ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ భారీ వికెట్ల తేడాతో గెలిచినచో ఆస్ట్రేలియా సెమీఫైనలో ఔట్‌గా ప్రకటించనుంది. గ్రూప్‌-1 నుంచి రేపు జరగబోరు మ్యాచ్‌ చూసి సెమీఫైన జట్లు ఖారారు చేయన్నుంది.