Tuesday, November 17, 2015

సునీల్ కోసం కథ రాశా!



‘‘సుకుమార్ ితీసే చిత్రాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన ఈ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా’’ అని హీరో రాజ్ తరుణ్ అన్నారు. సుకుమార్ నిర్మాతగా మారి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ 20న విడుదల కానుంది.


హీరో సునీల్ నాకు మంచి ఫ్రెండ్.  అప్పుడప్పుడూ ఆయనను  కలుస్తుంటాను. అప్పుడు తన కోసం ఓ కథ సిద్ధం చేయమన్నారు. సరదాగా కథ రాశాను గానీ దాన్ని తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించను. ఖాళీ దొరికినప్పుడల్లా కథలు రాసుకుంటుంటాను

ఐటెం సాంగ్స్‌ ఓకే చెప్పిన స్టార్‌ హీరోయిన్‌


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఐటెం సాంగ్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే శృతిహాసన్‌ ' ఆగడు' చిత్రంలో తమన్నా ' అల్లుడు శీను' చిత్రంలో ఐటెం సాంగ్స్‌ చేశారు. అదే బాటలో మరో స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్స్‌ చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా కాజల్‌ సైతం ఐటెం సాంగ్‌పై మక్కువ చూపుతున్నట్లుగా తెలుస్తోంది.