Sunday, June 30, 2013

ఒక వికెటు తేడాతో వెస్లిండీస్‌ విజయం

చార్లెస్‌ సెంచరీ మిస్‌ 18 పరుగులు చేస్తే విజయం సాధింస్తుంది. వెస్లిండీస్‌ చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి. ఒకొక్కపరుగు సాధించి చివరికి బౌలర్లులు విజయం సాధించింది. 

230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనరు క్రిస్‌గేల్‌ 9 బంతులల్లో రెండు ఫోర్లులతో 11 పరుగులు చేసి యాదవ్‌ బౌలింగ్‌లో రైనా క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన స్మిత్‌ పరుగులు ఏమిచేయకుండనే యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అవుట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన శ్యాముల్స్‌ ఒక పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కష్టాలలో ఉన్న జట్టును చార్లెస్‌, బ్రావో ఆదుకున్నారు. నాల్గొవ వికెట్టుకు 116 పరుగుల బాగ్యస్వామం నెలకొల్పారు. బ్రావో 55 చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన బాట్స్‌మెన్‌లు పొల్లాడ్‌ 4, రామ్‌దిన్‌ 4 పరుగులు చేసి నిరాశపరిచారు. అప్పటి భారత్‌ విజయం ఆశలు నిరాశగఉన్నాయి. క్రీజులో చార్లెస్‌, స్వామి ఉన్నారు. స్వామి వచ్చి రావడంతో ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. 25 బంతుల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు కోట్టి మరో భారీ షాట్‌కు వెళ్లి అవుట్‌ అయ్యాడు. 36 పరుగులు చేస్తే వెస్టిండీస్‌ గెలుస్తుంది. చివరికి చార్లెస్‌ 100 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు సహయంతో 97 పరుగులు చేసి మూడు పరుగుల వద్ద సెంచరీ మిస్‌ అయ్యాడు. చివరికి బౌలర్లు ఒక్కొక్కపరుగు జోడించి విజయ లక్ష్యం సాధించింది. భారత బౌలింగ్‌లో యాదవ్‌ మూడు, అశ్విన్‌, శర్మ చెరో రెండు వికెట్లు, రైనా, కుమార్‌ చెరో ఒక వికెటు లభించింది.