వన్డేల్లో 50 ఓవర్లు పూర్తిగా ఎప్పుడూ ఆడలేదు. ప్రపంచకప్లో ఆదే నాలక్ష్యం అని పేర్కొనాడు.
ఆదివారం జరిగిన ప్రపంచకప్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డేలో సెహ్వాగ్ 140 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్లతో సహయంతో 175 పరుగుల చేశారు. ఈ పరుగులు చేయడాఁకి సెహ్వాగ్ ఓపెనర్గా వచ్చి ఆట చివరి వరకు కోనసాగిస్తు చివరిలో సెహ్వాగ్ 47 ఓవర్లులో మూడో బంతికి చెత్త షాట్కు ప్రయత్నించి క్లీన్బౌల్డ్ అయ్యాడు. అతడు ఇంకా కొద్ది సేపు క్రీజులో ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడేమో ! ఈ మ్యాచ్లో సెహ్వాగ్ తన ఆట తీరులో మార్పు వచ్చింది. ప్రతి బంతిని బాదాలనే ఆత్రుత అతడిలో కనిపించలేదు. అలా అడిడంటే తకువ స్కోరు అవుట్ అయ్యేవాడు. ఏది ఏదేమైనా సెహ్వాగ్ తన వికెట్ విలువను గుర్తించేలా చేసింది. బత్తిడి ఎదుర్కోవడం అతడికి ఓ లెక్కే కాదు. కావాల్సిందల్లా నిలకడే అనుకు న్నట్లుగా 50 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయుండొచ్చు ఇన్నింగ్స్
ఆఖరి వరకు క్రీజులో ఉంటే ఏమవుతుందో చాటాడు. ప్రత్యర్థి జట్టు దఢ పుట్టించాడు. అతడి యాభై ఓవర్ల లక్ష్యం నెరవేరితే సచిన్ డబుల్ సెంచరీని దాటే అవకాశం లేకపోలేదు.
ఆఖరి వరకు క్రీజులో ఉంటే ఏమవుతుందో చాటాడు. ప్రత్యర్థి జట్టు దఢ పుట్టించాడు. అతడి యాభై ఓవర్ల లక్ష్యం నెరవేరితే సచిన్ డబుల్ సెంచరీని దాటే అవకాశం లేకపోలేదు.