Friday, June 7, 2013

ఐపిఏల్‌లో దొంగలు పడ్డారు ...

ఐపీఎల్‌లో దొంగలు పడ్డారు. అంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి. అన్న సమెత ఇప్పుడు అర్థమైయింది. టోర్నమెంట్‌ ప్రారంభంయినప్పటి నుంచి ఐపీఎల్‌లో స్ఫాట్‌ఫిక్సింగ్‌, బెట్టింగులకు పాల్పడ్డారు. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో మొట్టమొదటిసారిగా రాజస్థాన్‌ జట్టు గుర్తించారు. ఇప్పుడు కూడా రాజస్థాన్‌ జట్టులో ప్రస్తుతం ముగ్గురు సభ్యులు గుర్తించారు. రాజస్థాన్‌ జట్టు యాజమాని కుంద్రా బెట్టింగుకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తెలిసింది. ఐపీఎల్‌ టోర్నమెంట్‌ పైసలతో కూడిన వ్యవహారం. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో నితి నిజాయితో అడిన మ్యాచ్‌లు తక్కువనే. కొన్ని మ్యాచ్‌లు మాత్రం బెట్టింగుకు పాల్పపడి చాలా వరకు పెద్ద మొత్తం డబ్బులుతో అడుకున్నారు. ఐపీఎల్‌-6లో చివరిలో చెన్నెరు జట్టు యాజమాన్యం కూడా ఇద్దులో హస్తం ఉంది. తెలిసింది.