Friday, November 25, 2011

వెస్టిండీస్‌తో మూడు వన్డేలకు భారత జట్టు ఎంపిక , కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌

వెస్టిండీస్‌తో తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు.. కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ని ఎంపిక చేశారు. గంభీర్‌, కోహ్లీ, పార్థివ్‌ పటేల్‌, రహానే, మనోజ్‌తివారీ, రైనా, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్‌, వరుణ్‌ ఆరోన్‌, ఉమేష్‌ యాదవ్‌, రాహుల్‌ శర్మ, ప్రవీణ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌కు టీమ్‌లో స్థానం కల్పించారు. ధోనీ, సచిన్‌, యువరాజ్‌ సింగ్‌లకు విశ్రాంతి కల్పించారు. హర్భజన్‌కు చోటు దక్కలేదు.