Thursday, October 4, 2012

టీ20 ప్రపంచకప్‌లో ఫైనలో లంక, వెస్టిండీస్‌

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌ ఫైనలో లంక, వెస్టిండీస్‌ చేరుకున్నాయి. సెమీఫైనలో లంక, పాకిస్తాన్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనలో అడుగుపెట్టింది. రెండో సెమీఫైనలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయ సాధించి పైనలో చేరుకుంది. ఈ రెండు జట్లు గ్రూప్‌-1 నుంచి రావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ ఇప్పటి వరకు రెండు జట్లు ఒక సారి కూడా టైటిల్‌ కూడా సాధించలేకపోయింది. మరి ఫైనలో విజయం ఎవరిదో వెచ్చి చూడాలి...?

2 comments:

  1. ఒక విషయం అర్ధం అవడంలేదు..రెండో సెమీఫైనల్ 5/10/2012 న జరుగుతుందీ అని, పేపర్లలోనూ, టివీ ల్లోనూ ఒకవైపు ఘోష పెడుతున్నారు. ఇక్కడేమో అప్పుడే ఆ రెండో మాచ్ అయిపోయినట్టూ, పైగా దాని ఫలితమూ కూడా పెట్టేశారు ! ఇదేమి mystery అండి బాబూ? ఈయన్ని నమ్మాలా, టివీ వాళ్ళని నమ్మాలా? లేక అందరికీ "live" అని టివీల్లో చూపించేది recordinగా ? ఈ మిస్టరీ ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?

    ReplyDelete
  2. What a comedy post. West Indies is batting first, how can it win by 5 wickets.

    ReplyDelete