Tuesday, October 2, 2012

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌గా ప్రకటించన్నుంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ 120 పరుగులకు అలౌట్‌ అయ్యింది. చివరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆవకాశం కోసం తహతహలాడుతున్న భారత్‌ ఇంటి దారి తప్పలేదు. గ్రూప్‌ -2 నుంచి సెమీస్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ గ్రూప్‌ -1 నుంచి లంక, వెస్టిండీస్‌ జట్టు వెళ్లనున్నాయి.
సెమీస్‌లో
ఆస్ట్రేలియా - వెస్టీండీస్‌
లంక - పాకిస్థాన్‌
ఫైనల్‌లో