Thursday, October 25, 2012

ఫైనల్లో ఢిల్లీ ...

ఛాంపియన్‌ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు లయన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌ చేరుకుంది. టాస్‌ గెలిచి ఫీల్టింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ జట్టు. లయన్స్‌ బ్యాటింగ్‌ల్లో బోడి 49 బంతులల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ సహయంతో 50 పరుగులు చేశాడు. పీటర్స్‌న్‌ 24, కుక్‌ 11, ప్రీటోరిర్సు 3, సైముల్స్‌ 0 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్‌లో యాదవ్‌ రెండు వికెట్లు, మోర్కెల్‌, అగ్కర్‌, నెగి చెరో వికెటు లభించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. సెహ్వాగ్‌, వార్నర్‌ ఓపెనింగ్‌ ప్రారంభించారు. సెహ్వాగ్‌ 25 బంతులల్లో 41 పరుగులు చేశారు. మరో ఓపెనరు 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన పీటర్స్‌న్‌ కేవలం 10 పరుగులు చేసి నిరశపరిచాడు. చంద్‌ 30 , టేలర్‌ 10, పఠాన్‌ 35, ఓజా 10 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఉమేష్‌ యాదవ్‌. హా... హా... హా...
        ఇది మొత్తం అబ్బధం ఇప్పుడు చెప్పేంది నిజం 


ఢిల్లీ జట్టు రెండు ఫార్మట్‌లో విఫలమైయింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో రెండు విదాలుగా నిరశపరిచారు. అలాగే ఫీల్గింగ్‌లో చాలా క్యాచ్‌లు మిస్‌ చేశారు. ఢిల్లి జట్టు బలం, బహీనత రెండు మిస్‌ చేశారు. ఒక సారి కూడా ఫైనల్‌ చేరుకోలేదు. ఇది విశేషం. ఢిల్లీ బ్యాటింగ్‌లో సెహ్వాగ్‌, పీటర్స్‌న్‌, టేలర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, చంద్‌, జయవర్థన్‌, వార్నర్‌ వీరి పేర్లు వినడమే తప్ప చేతుల్లో చూప్పడం లేదు.





ముఖ్యంగా చెప్పడం మారిపోయా. ( ఉమేష్‌ యాదవ్‌ జన్మదిన శుభాకంక్షాలు )

              happy birthday

Tuesday, October 23, 2012

Sunday, October 21, 2012

బాలీవుడ్ డైరెక్టర్ యశ్‌చోప్రా కన్నుమూత

బాలీవుడ్ డైరక్టర్ యశ్‌చోప్రా (80) కన్నుమూశారు. డెంగ్యూ జ్వరంతో లీలావతి ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ ఈ సాయంత్రం మృతి చెందారు. యాశ్‌చోప్రా 1932 సంవత్సరంలో లాహోర్‌లో జన్మించారు. 1973లో యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం చలన చిత్ర రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా చోప్రాను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

Saturday, October 20, 2012

అల్లు అర్జున్ భార్యకు గాయాలు

  హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Sunday, October 7, 2012

టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌ విజేత

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీ20 ప్రపచంకప్‌ వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ రాణించిన వెస్టిండీస్‌ అటగాళ్లు టైటిల్‌ సొంతం చేసుకున్నారు. లంక చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. గ్రూప్‌-1 నుంచి ఫైనల్లో లంక, వెస్టిండీస్‌ రావడం విశేషం. గ్రూప్‌-2 ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా, పాస్తాన్‌ బలమైన జట్టు ఉన్నాయి. చివరి గ్రూప్‌-1 నుంచి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఇది నాల్గొవ టీ20 ప్రపంచకప్‌.

1 ) భారత్‌ 

2 ) పాకిస్తాన్‌ 
3 ) ఇంగ్లాండ్‌ 
4 ) వెస్టిండీస్‌ 

ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్‌ సొంతం

Friday, October 5, 2012

టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వెస్టిండీస్‌

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీ20 ప్రపచంకప్‌ వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ రాణించిన వెస్టిండీస్‌ అటగాళ్లు టైటిల్‌ సొంతం చేసుకున్నారు. లంక చివరి వరకు ప్రయత్నించి ఓడిపోయింది. గ్రూప్‌-1 నుంచి ఫైనల్లో లంక, వెస్టిండీస్‌ రావడం విశేషం. గ్రూప్‌-2 ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా, పాస్తాన్‌ బలమైన జట్టు ఉన్నాయి. చివరి గ్రూప్‌-1 నుంచి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఇది నాల్గొవ టీ20 ప్రపంచకప్‌.
1 ) భారత్‌2 ) పాకిస్తాన్‌3 ) ఇంగ్లాండ్‌4 ) వెస్టిండీస్‌ఇలా ప్రతి సారి ఒక్కొక్క జట్టు టైటిల్‌ సొంతం చేసుకుటుంది.
టీ20 ప్రపంచకప్‌

Thursday, October 4, 2012

టీ20 ప్రపంచకప్‌లో ఫైనలో లంక, వెస్టిండీస్‌

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌ ఫైనలో లంక, వెస్టిండీస్‌ చేరుకున్నాయి. సెమీఫైనలో లంక, పాకిస్తాన్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనలో అడుగుపెట్టింది. రెండో సెమీఫైనలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయ సాధించి పైనలో చేరుకుంది. ఈ రెండు జట్లు గ్రూప్‌-1 నుంచి రావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ ఇప్పటి వరకు రెండు జట్లు ఒక సారి కూడా టైటిల్‌ కూడా సాధించలేకపోయింది. మరి ఫైనలో విజయం ఎవరిదో వెచ్చి చూడాలి...?

Tuesday, October 2, 2012

సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌ ... ?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ ఎయిట్‌ నుంచి భారత్‌ ఔట్‌గా ప్రకటించన్నుంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ 120 పరుగులకు అలౌట్‌ అయ్యింది. చివరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆవకాశం కోసం తహతహలాడుతున్న భారత్‌ ఇంటి దారి తప్పలేదు. గ్రూప్‌ -2 నుంచి సెమీస్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ గ్రూప్‌ -1 నుంచి లంక, వెస్టిండీస్‌ జట్టు వెళ్లనున్నాయి.
సెమీస్‌లో
ఆస్ట్రేలియా - వెస్టీండీస్‌
లంక - పాకిస్థాన్‌
ఫైనల్‌లో

Monday, October 1, 2012

టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు ఏది జట్లు రాలేదు ... ?

 టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనలో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్నాయి. కాని ఇప్పటికి వరకు ఒక జట్టు కూడా సెమీఫైనలో అడుగుపెట్టలేదు. గ్రూప్‌-1 నుంచి ప్రస్తుతం ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ అర్హత ఉంది. కాన్నీ భారత్‌, పాక్తిస్థాన్‌ జట్లు మధ్య పోరు ఉంటుంది. రేపు జరగబోయా మ్యాచ్‌ తుది ఫోరు జరగన్నుంది. గ్రూప్‌ -2లో శ్రీలంక, వెస్టిండీస్‌ సెమీఫైనలో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు జరగబోరు మ్యాచ్‌ లంక, ఇంగ్లాండ్‌ జరగన్నుంది. లంకపై ఇంగ్లాండ్‌ భారీ తేడాతో గెలిస్తే గ్రూప్‌-2 నుంచి లంక, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ మూడు జట్ల మద్య పోటీ పడుతుంది. రన్‌రేట్‌ ప్రకారం రెండు జట్లు సెమీఫైనలో చేరుకుంటాయి. ఇంకా గ్రూప్‌ -1 నుంచి ఆస్ట్రేలియా నాలుగు పాయ్లింట్‌ ఉంది. భారత్‌, పాకిస్థాన్‌ రెండు పాయ్లింట్‌తో ఉంది. రేపు జరగబోరు మ్యాచ్‌లో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య రసవత్తమైన మ్యాచ్‌ జరగన్నుంది. అలాగే భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగబోరు మ్యాచ్‌ కూడా కీలకం మారనుంది. ( ఒక వేళ భారత్‌పై దక్షిణాఫ్రికా భారీ తేడాతో ఘన విజయం సాధించినచో భారత్‌ ఇంటి దారి తప్పదు. ) ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ భారీ వికెట్ల తేడాతో గెలిచినచో ఆస్ట్రేలియా సెమీఫైనలో ఔట్‌గా ప్రకటించనుంది. గ్రూప్‌-1 నుంచి రేపు జరగబోరు మ్యాచ్‌ చూసి సెమీఫైన జట్లు ఖారారు చేయన్నుంది.