Friday, May 27, 2011

విండీస్‌ టెస్టు సిరీస్‌కు బారత జట్టు ఎంపిక

విండీస్‌ పర్యటనకు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, యువరాజ్‌ దూరం కానున్నారు. గంభీర్‌ భుజం నొప్పితో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కూడా అందుబాటులో ఉండడు. ఇంకా యువరాజ్‌ సింగ్‌ ఎడమ ఊపిరితిత్తులో ఇన్‌ ఫెక్షన్‌ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. సచిన్‌కు విశ్రాంతి ఇచ్చారు. గంభీర, యువరాజ్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌, మనోజ్‌ తివారి ఎంపిక చేశారు. విండీస్‌  టూర్‌కు వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా సురేష్‌ రైనా ఎంపిక చేశారు. వైస్‌ కెప్టెన్‌గా హర్భజన్‌ సింగ్‌ ఎంపిక చేశారు. వన్డేలో సిరీస్‌ తొలి సారిగా సురేష్‌ రైనా, వైస్‌ కెప్టెన్‌గా హర్భజ్‌ ఎంపిక అయ్యాడు.

విండీస్‌ టూర్‌కు టెస్ట్‌ జట్టు : ఎమ్‌ఎస్‌ ధోనీ (కెప్టెన్‌), వివిఎస్‌ లక్ష్మణ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఎమ్‌ విజరు, అభినవ్‌ ముకుంద్‌, రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లి, ఎస్‌ బద్రినాథ్‌, హర్భజన్‌ సింగ్‌, ఇశాంత్‌ శర్మ, ఎస్‌ శ్రీశాంత్‌, అమిత్‌ మిశ్రా, ప్రజ్ఞాన్‌ ఓఝా, జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, సురేష్‌ రైనా, పార్థీవ్‌ పటేల్‌

ఐపీఎల్‌ -4 లో ఫైనల్‌లో చెన్నయ్ తో బెంగుళూరు డీ

ఐపీఎల్‌-4లో రేపు జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నయ్ తో బెంగుళూరు మ్యాచ్‌ జరగబోతున్నాయి. క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో బెంగుళూరుపై చెన్నయ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌ చేరుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైనల్‌ అదే జట్లు డీకొీనటున్నాయి. చెన్నయ్ మ్యాచ్‌లో హాస్సీ, రైనా, విజరు, ధోని, బధ్రీనాథ్‌ , మోర్కెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే బౌలింగ్‌ విధనంలో కూడా రాణించడంతో మ్యాచ్‌ గెలుస్తామని ధీమాతో ఉంది. బెంగుళూరు ఓపెనరు క్రిస్‌గెేల్‌ మరో సారి రాణిస్తే విజయంపై నమ్మకం ఉంటుంది. విరాట్‌ కోహ్లీ, డివిల్లర్‌, రాణిస్తే విజయం సాధిస్తుంది.