Sunday, February 27, 2011

నేడు పైనల్‌ మ్యాచ్‌ జరిగింది ....

 నేడే పైనల్‌ మ్యాచ్‌ జరినంత పని అయ్యింది. మ్యాచ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌లో ఇదే చివరి మ్యాచ్‌లా పీల్‌ అనిపించింది. ఇరు జట్లు రా రీగా పోటిపడి చివరికి సమానంగా నిలిచియి. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఇంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లు లేవు. ఇరు జట్టు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలతో స్వాగతం పలికారు. ముఖ్యంగా సచిన్‌ టెండ్కూలర్‌ తొలి మ్యాచ్‌లో 28 పరుగులు మాత్రమే చేసినా రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయి అడాడు. అతని థీటుగా ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్ట్రాస్‌ నేనేం తకువ కాదు నీతో ' ఢ ' అని పోటికి దిగాడు. అతను కూడా 158 పరుగుల చేసి సవాలుగా నిలిచాడు. ఇంగ్లాండ్‌ జట్టు సెహ్వాగ్‌ని త్వరగా అవుట్‌ చేయాలని వూహ్యం పలిచింది. మరో ఓపెనరు సచిన్‌ అతనికి తోడు గంభీర్‌ ఇద్దరు మంచి బిగ్‌ బ్యాట్స్‌మెన్‌లు. రెచ్చిపోయి సచిన్‌ సెంచరీ, గంభీర్‌ అర్థ సెంచరీ చేశారు. యువరాజ్‌ సింగ్‌ 58 పరుగులు చేశాడు. భారత్‌ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ 339 పరుగుల లక్ష్యాంతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్‌ చివరి బంతి వరకు అడి మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇరు జట్టు సమానంగా నిలవడంతో చెరోక పాయింట్‌ లభించింది.

విక్టరీ వెంకటేష్‌తో నిత్యా మీనన్‌

 వెంకటేష్‌ తాజా చిత్రంలో హీరోయిన్‌గా నిత్యామీనన్‌ ఎంపికయ్యింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం విక్టరీతో డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాని నిత్యామీనన్‌ స్వంతం చేసుకుందని సమాచారం. నిత్యామీనన్‌ తన మొదటి సినిమా అలా మొదలైయింది. తరువాత రెండో సినిమాల విక్టరీ వెంకటేష్‌ సరసన నటించండం అమెకు కలిసివచ్చిన అవకాశం. మరి ఇంత పెద్ద స్టార్‌ పక్కన చేయడం చిన్న విషయం కాదు.

మొదటి మ్యాచ్‌లో సెహ్వాగ్‌, రెండో మ్యాచ్‌లో సచిన్‌

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ మొదటి మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 175 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో సచిన్‌ సెంచరీతో బ్యాట్‌తో రూచి చూపించాడు. సచిన్‌ వన్డేలో 47 సెంచరీ నమోదు చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఇది ఐదో సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 35 పరుగులు చేశాడు. సచిన్‌ 120, గంభీర్‌ 51, యువరాజ్‌ సింగ్‌ 58 ధోనీ 31 పరుగులు చేశారు. భారత్‌, ఇంగ్లాండ్‌కు ఒక సవాల్‌గా ఎదురైయింది. భారత్‌ 338 పరుగుల లక్ష్మాఁ్న ఇంగ్లాండ్‌ ముందుంచింది.