Saturday, June 14, 2014

తెలంగాణ శకుంతల కన్నుమూత

ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతల కన్నుమూశారు. నిన్న( జూన్‌ 13) అర్థరాత్రి ఆమె హైదరాబాద్‌లో కొంపల్లిలోని ఆమె ఇంట్లో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించింది. సూరారంలోని నారాయణ హాస్పిటల్‌కు తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైధ్యులు తెలిపారు. గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతిచెందిన ప్రముఖ సినీ నటి తెలంగాణ శకఁంతలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నివాళులర్ఫించింది. అనంతరం ఆమె భౌతికకాయాఁకి అల్వాల్‌లోని శ్మశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
  శకు తల ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శకఁంతల భౌతికకాయాని అభిమానులు సందర్శనార్థం కొంపల్లిలోని ఆమె    నివాసం నుంచి ఫిల్మ్‌చాంబర్‌కు తరలించారు. సినీ నిర్మాత డి. రామానాయుడు సహగద్దర్‌, వేణుమాదవ్‌, హేమా, ఝూన్సీ పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులర్బించారు. అనంతరం అంతిమయాత్ర             నిర్వహించి అల్వాల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె సుమారు 74 చిత్రాల్లో నటించిన శకు తల ప్రస్తుతం ఆర్‌. నారాయణమూర్తి నిర్మించిన రాజ్యాధికారం చిత్రంలో కీలకపాత్ర పోషించారు. మహారాష్ట్రలో పూనేలో 1949లో శకఁంతల జఁ్ని చింది. ఆవిడ పూర్తి పేరు కడియాల శకఁంతల ఒక బేబి, ఒక బాబు ఉన్నారు.

సినిమా రంగంలో 1979 నుంచి ...
1979లో మా భూమి ద్వారా తెలుగు సిని మా రంగంలో అడుగుపెట్టారు. 75కు పైగా సిఁమాలలో నటించారు. ఈమె నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద. ఈమెకు కుక్క సిఁమాలో నటనకు గాను నంది ఉత్తమ నటీమణి అవార్డు లభించింది.