Sunday, September 25, 2016

‘నగరం’ ఫస్ట్‌లుక్‌ విడుదల

 సందీప్‌కిషన్‌, రెజీనా జంటగా లోకేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నగరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రకథానాయిక రెజీనా ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. జావేద్‌రియాజ్‌ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.