Thursday, February 19, 2015

ఐపీఎల్‌-8 యువరాజ్‌ కింగ్‌

 యువరాజ్‌ సింగ్‌ వన్డేలో స్థానంలో కోల్పోయినా ఐపీఎల్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఐపీఎల్‌-7లో 14 కోట్లు పలికిన యువరాజ్‌ సింగ్‌ ఈ ఏడాది 16 కోట్లు అమ్ముడుపోయాడు. కాని ఏవరు ఊహించని స్థాయిల్లో ఈ సారి ఐపీఎల్‌ వేలంల్లో రికార్డు ధర పలికాడు. ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న అతని మాత్రం ఐపీఎల్‌-8లో బెంగుళూరు, పంజాబ్‌, ఢిల్లీ ఈ మూడు జట్టు యువరాజ్‌ కోసం వేలం పోటాపోటిగా ఎదురుకున్నాయి. చివరకి ఢిల్లీ 16 కోట్లుకు సోంతం చేసుకున్నంది. రంజీ మ్యాచ్‌లో ఏకంగా మూడు సెంచరీలు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. చివరిగా వన్డేలో అతను చివరిగా 2013 డిసెంబర్‌ సౌత్రాఫికా జట్టు అడాడు.
2015- ప్రపంచకప్‌లో స్థానం దక్కుతుందనే చిన్న ఆశ కూడ ఉండేది. అది కాస్థ అవిరైపోయింది. ఏదైతేనే మళ్లీ ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ రేటు పలికిన యువరాజ్‌ సింగ్‌ ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.