Wednesday, September 19, 2012

టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి అడుగు

 టీ 20 వరల్డ్‌కప్‌ రెండో రోజు భారత్‌ 23 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 20 ఓవర్లల్లో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగుల సాధించింది. కోహ్లీ 50, రైనా 38, యువరాజ్‌ సింగ్‌ 18 పరుగులు చేశారు. ధోని 18, శర్మ 1 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్‌ 136 పరుగులకు అలౌట్‌ అయ్యింది. మ్యాన్‌ అప్‌ ది మ్యాచ్‌ కోహ్లీ ఎంపికయ్యాడు.