Tuesday, January 4, 2011

మూడో రోజు ఆట ముగిసే సమాయానికి దక్షిణాఫ్రికా 52/2

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 364 అలౌట్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 362 అలౌట్‌
సచిన్‌ 51వ సెంచరీ
గంభీర్‌ సెంచరీ మీస్‌
 
కేప్‌టౌన్‌ : భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లలో మూడో రోజు దక్షిణాఫ్రికా 52/2 పరుగుల చేసింది. ఇంకా కొద్ది సమయంలో ఆట ముగిసే సమయానికి స్మిత్‌ 29, హారిస్‌ 0 వికెట్లు కోల్పోయారు. పీటర్సన్‌ 22, ఆమ్లా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. హర్బజన్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్‌ 364 పరుగులకు అలౌట్‌ అయ్యింది. మూడో రోజు ఆటలో గంభీర్‌ ఏడు పరుగు దూరంలో సెంచరీ కోల్పోయాడు. సచిన్‌ టెండ్కూలర్‌ తన 51న సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లక్ష్మణ్‌ ( 15 ) దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. పూజారా 2, ధోనీ 0 పరుగులకే అవుట్‌ అయ్యారు. హర్బజన్‌ సింగ్‌ 40 , ఇష్మాంత్‌ శర్మ 1, జహీర్‌ ఖాన్‌ 23, పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్టెయిన్‌ 5, మోర్కెల్‌ 2, హారిస్‌ 1 వికెట్లు తీసుకున్నారు. భారత్‌ లీడ్‌ 2 పరుగులు.