Friday, March 2, 2012

సచిన్‌ వన్డే మ్యాచ్‌లను దూరం చేయాలని పలువురు సూచనాలు ...

సచిన్‌ను వన్డే మ్యాచ్‌లను నుంచి దూరం చేయాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వన్డేలు వదిలి, టెస్టులపై దృష్టిసారించాలని సలహా ఇచ్చారు. తానే స్వచ్ఛందంగా వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని, తన వందో సెంచరీ కోసం అతడు ఆందోళన చెందనవసరం లేదని, పెద్ద ఫార్మాట్‌లో అతడు తప్పకుండా సెంచరీ సాధించి తీరతాడని అన్నాడు.

ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా డీ

ముక్కోణపు సిరీస్‌ భాగంగా ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనుంది. అంతక ముందు లంక, భారత్‌ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 37 ఓవర్లలో 321 పరుగుల లక్ష్యాని సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో సమాదానం చెప్పాడు. అతని తోడుగా గంభీర్‌ హాఫ్‌ చేశారు.