మీర్పూర్లో ప్రారంభమైన ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న భారత డాషింగ్ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 2011లో ప్రారంభమై ఈ ప్రపంచకప్లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా పేరు నమోదు చేసుకఁన్నాడు. కేవలం 94 బంతుల్లోనే ఒక సిక్సర్తోపాటు, 9 పోర్లు సహయంతో సెంచరీ సాధించాడు. సెహ్వాగ్ వ్యక్తిగతంగా వన్డేలలో ఇది 14వ సెంచరీ.
No comments:
Post a Comment