Thursday, April 28, 2011

క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ...

ఐపీఎల్‌-4లో భాగంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరకుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయి. ఐదు మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు అందరు సమిష్టగా రాణించడంతో విజయం సాధింస్తున్నారు. ఢిల్లీ జట్టు బ్యాట్స్‌మెన్‌లు సెహ్వాగ్‌, వార్నర్‌, వేణగోపాల్‌రావ్‌, ఫించ్‌, హౌప్ప్‌, నాయార్‌, ఓజా బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వీటికి తోడుగా పఠాన్‌ రాణించడంతో ఢిల్లీ జట్టు సంపూర్ణ, సమిష్టగా రాణిస్తుంది. బౌలింగ్‌లో మోర్కెల్‌, దిండా, ఇర్ఫాన్‌ పఠాన్‌, యాదవ్‌ రాణించడంతో విజయం సాదిస్తున్నారు.
 దీన్నిలో ఒక మాట కూడ వాస్తవం కాదు 
 ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టులో ఒకరు కూడా సరిగా అడకపోవడంతో అట్టడుగునా ఉంది. ఈ సారి మాత్రము ఢిల్లీ జట్టులో ( దమ్మ్‌ లేదు, డేర్‌ అండ్‌ డ్యాష్‌ లేదు. ) గేలవాలన్నా ఓపికా లేదు. గెలిచిన ఆనందంము జట్టులో ఒక్క సభ్యుడుకు అ ఆనందంలేదు.  ఢిల్లీ జట్టు ఐపీఎల్‌ -1 లో సెమీఫైనల్‌ చేరుకుంది. ఐపీఎల్‌ -2లో కూడా సెమీఫైనల్‌ చేరుకుంది. ఐపీఎల్‌ -3 లో సెమీఫైనల్‌లో రాలేదు. ఇప్పడు ఇంకా అంతకన్నా ఘోరంగా అడుతుంది.
ఐపీఎల్‌-4లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు
మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 95 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది.
రెండోవ మ్యాచ్‌ రాజస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది.
మూడోవ మ్యాచ్‌ పూణే వారియర్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నాల్గొవ మ్యాచ్‌ డెక్కన్‌ ఛార్జస్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐదోవ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 29 పరుగులతో విజయం సాధించింది.
ఆరోవ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఏడవ మ్యాచ్‌లో కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Wednesday, April 27, 2011

భారత జట్టుకు కోచ్‌గా కిర్‌స్టెన్‌ స్థానంలో డంకన్‌ ప్లెచర్‌ ఎంపిక

 భారత్‌ జట్టుకు కోచ్‌గా కిర్‌స్టెన్‌ స్థానంలో డంకన్‌ ప్లెచర్‌గా ఎంపికయ్యాడు. ఇంతక ముందుకు షేన్‌ వార్న్‌, లాంగర్‌ పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా బింబాబ్వే మాజీ కెప్టెన్‌ డంకన్‌ ప్లెచర్‌ని బీసీసీఐ ప్రకటించింది. కిర్‌స్టెన ఉన్నప్పుడు భారత జట్టు ప్రపంకప్‌ సాధించింది. భారత జట్టు కొత్త కొచ్‌ ప్లెచర్‌గా ప్రయోగాలు ఎలా ఉంటాయి చూడాలి. గంగూలి కెప్టెన్‌ ఉన్నప్పుడు గ్రెగ్‌ చాపెల్‌ కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు తీవ్రమైన సమస్యలు ఇద్దరి మధ్య ఉన్నాయి. చివరికి గంగూలిని తప్పించాలని గ్రెగ్‌ చాపెల్‌ వ్యూహం ఫలిచింది. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, కోచ్‌గా డంకన్‌ ప్లెచర్‌గా ఉన్నారు.

' గమ్యం ' సినిమా రచయిత నాగరాజు మృతి

ప్రముఖ సినీ రచయిత గంధం నాగరాజు అనార్యోగంతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మెదడు, కాలేయ సంబంధిత సమస్యలతో గత రెండునెలలుగా బాధపడుతున్నారాయన. ఆయన పలు సినిమాలకు రచయితగా పనిచేశాడు. గమ్యం, బాణం, బెట్టింగ్‌ బంగార్రాజు సినిమాలకు రచయితగా పనిచేశారు.

Sunday, April 24, 2011

బాబా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

1926 : లో సత్యసాయిబాబా జననం
1936 : పదేళ్ల బాలుడైన సత్యనారాయణరాజు తన ఈడు పిల్లలతో ఒక భజన బృందాన్ని ఏర్పాటు చేశాడు. తను రచించిన భక్తి గీతాలను వారితో కలసి ఆలపించేవాడు.
1938 : తన 12వ ఏట సత్యనారాయణరాజు ' చెప్పినట్లు చేస్తారా...' అనే ఒక జానపద రూపకాన్ని రచించి ప్రదర్శించేవారు. అది గ్రామస్తులను ఉత్తేజపరిచేది.
1940 : అక్టోబరు 20: పద్నాలుగో ఏట సత్యనారాయణరాజు తనను తాను సాయిబాబాగా ప్రకటించుకున్నారు.
1941: లో భవిష్యత్తు వాణిని ప్రకటించారు.
1946 :  వూటీ, తిరుపతి, హైదరాబాద్‌ సందర్శించిన బాబా వేలాదిమందికి తన సందేశాలను వినిపించారు. పరిసర గ్రామాల ముస్లింలు ఆయన ప్రసంగాల కోసం తరలివచ్చేవారు.
1947 : అక్టోబరు 25 : బాబా తమిళనాడులోని తిరుచ్చి దగ్గర ఉన్న కరూర్‌లో తొలిసారిగా బహిరంగ వాణిని వినిపించారు. చిట్టీల మీద భక్తుల నుంచి వారి ప్రశ్నలకు స్వీకరించడమనే సంప్రదాయం ఇక్కడి నుంచే ప్రారంభించారు. దానిని చివరిదాకా కొనసాగించారు. ముఖ్యంగా ప్రత్యేక ఉత్సవాలు, కార్యక్రమాల్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది.
1948 : లో ప్రశాంతి నిలయానికి పునాది వేశారు.
1950 : బాబా తన 25వ జన్మదినం సందర్భంగా నవంబరు 23న ప్రశాంతి నిలయం మందిరాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇది ప్రపంచలోనే ఒక గొప్ప ఆథ్యాత్మిక, శాంతి కేంద్రంగా రూపొందింది.
1956:లో సత్యసాయి జనరల్‌ ఆసుపత్రి ఏర్పాటు చేశాడు.
1957 : దేశంలో బ్రిటిష్‌ పాలన ముగిసిన దశాబ ్దం తర్వాత భారతీయ సనాతన ధర్మ ప్రచారంపై జరిగిన 9వ అఖిలభారత ఆధ్యాత్మిక సదస్సులో సాయిబాబా ప్రసంగించారు. ఆధ్యాత్మిక సదసుస్సలో దీన్నొక మైలురాయిగా పేర్కొంటారు.
1958 : తన 32వ ఏట బాబా మానవతా వాదంపై మార్గదర్శనాన్ని ప్రారంభించారు. నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఆయన భక్తులను ఆ దిశగా ఉత్తేజపరిచేవాడు. సాయి ఆధ్యాత్మిక ప్రసంగాలను విశ్వవ్యాప్తం చేయడానికి 'సనాతన సారధి' పేరుతో సాయి ఆశ్రమం మాసపత్రిక ప్రచురణ ప్రారంభించింది.
చక్కటి చిక్కటి తెలుగు బాషలో ప్రేమ వాహిని, ధర్మవాహిన, ధాన్యవాహిన, ప్రశాంతి వాహిన, సందేహ నివారిణి అనే ఐదు సంపుటాలను రచించారు. ' సనాతన సారథి' మాస సంపుటి దేశ బాషలన్నింటితో పాటు ఆంగ్లం, సింధీ, నేపాలీ భాషల్లో కూడా ప్రచురించడం ప్రారంభించారు.
1960 : బాబా జీవితంపై వచ్చిన గొప్ప పరిశోధన గ్రంధంగా పేరొందిన ' సత్యం, శివం, సుందరం' పుస్తకం తొలి సంపుటి ప్రచురితమైంది. చరిత్ర అధ్యాపకుడైన కస్తూరి దీనిని ప్రచురించారు.
1961: దసరా సందర్భంగా ' వేద పురష జ్ఞాన సప్తాహా ' యజ్ఞాన్ని నిర్వహించారు. పలువురు ఆధ్యాత్మికవేత్తలు నిత్య జీవితంలో ప్రశాంతతకు సనాతన ధర్మంలోని దార్శనికత గురించి వివరించారు.
1962 : బాబా తొలిసారిగా పనామాను సందర్శించి అక్కడ సాయి కేంద్రాన్ని ప్రారంభించారు.
1963 : జపాన్‌కు చెందిన రామచంద్రచుగాని తొలిసారిగా ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు.
1964 : ఆస్ట్రేలియాకు చెందిన హెవర్డ్‌ మర్ఫెట్‌ మద్రాసులో సాయిబాబాను కలిశారు. సాయి మహిమలు, సందేశాలపై ఆయన పరిశోధించి 1971లో వెలువరించిన ' సాయిబాబా-మేన్‌ అండ్‌ మిరాకిల్స్‌' అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. లక్షలాది మందిన సాయి భక్తులుగా మార్చింది.
1965 : అమెరికా వైద్యుడు డాక్టర్‌ జాన్‌ హిస్లాన్‌ సాయిని సందర్శించారు. ఆ తర్వాత అమెరికన్‌ సాయి ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి అక్కడ సాయిబాబా తత్వాన్ని వ్యాప్తిచేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు.
1966 : లో బాల వికాస్‌ పాఠశాల నిర్మాణం
1968 : లో ప్రపంచ మహాసభల నిర్వహణ. అనంతపురంలో బాలికల కళాశాల ఏర్పాటు
1969 : బాబా గుజరాత్‌ సందర్శించిన సందర్భంలో అక్కడి స్థానిక పత్రిక ' నవ కాల్‌ ' సాయి చేసే అద్భుతాల గురించి ధారావాహిక ప్రచురించింది. వీటిపై ఆ పత్రిక సంపాధకుడు పి.కె. సావంత్‌ సాయితో చర్చించి ఆ అద్భుతాల గురించి కథలు కథలుగా తన పత్రికలో ప్రచురించడంతో వాటిపై తీవ్రమైన విమర్శలు వెల్లువత్తాయి. వాటన్నింటికీ ఆ సంపాదకుడు సాయి నుంచి సమాధానాలు రాబట్టి ప్రచురించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.
ఇదే సంవత్సరం అక్టోబరులో ఇంద్రాదేవి కృషితో హాలీవుడ్‌ సాయి సెంటర్‌ ప్రారంభం ' అమెరికాలోని తొలి యోగా మహిళగా' ఆమె ఖ్యాతి పొందారు. అమెరికాలో బాబా ఖ్యాతిని పెంచింది ఆమే.
1970 : సాయి సందేశాలు, రచనలు, మహిమలు ప్రపంచ వ్యాప్తి చెందాయి.
లండన్‌లోని ఫ్రెడరిక్‌ ముల్లర్‌ ' సాయిబాబా... ద మేన్‌ ఆఫ్‌ మిరాకిల్స్‌ ' పుస్తకాన్ని ప్రచురించారు. వాటితోపాటు బాబాపై మరో మూడు పుస్తకాలను ఆయన రాశారు.
అమెరికా నిర్మాత, రచయిత, గేయ రచయిత అర్నాల్డ్‌ షల్‌మాన్‌ ' బాబా ' అనే పుస్తకాన్ని రాసి న్యూయార్క్‌లో ప్రచురించారు.
1971 : కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో సాయి కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
1972 : శాస్త్రి అనే భక్తుడి ద్వారా హాంకాంగ్‌లో సాయి చైతన్యం మొదలైంది. నిర్భాగ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు.
కాలిఫోర్నియాకు చెందిన ఆధ్యాత్మికవేత్త మానసిక నిపుణురాలు ఫిలిస్‌ క్రిస్టల్‌ సాయి మీద రాసిన పలు పుస్తకాలు వేలాది మంది పాశ్ఛాత్యులను భక్తులుగా మార్చాయి.
1974 : సాయి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికా ప్రారంభం. ఆ తర్వాత భారత్‌ వెలుపల బాబా ఆధ్యాత్మిక చింతనను వ్యాప్తిచేయడంతో ఈ సంస్థ కీలకంగా మారింది.
1975 : బెంగుళూరులో సత్యసాయి కళాశాల ఏర్పాటు.
1981 : లో డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాపన
1985 : లో సత్యసాయి నక్షత్రాశాల ఏర్పాటు
1990 : లో ప్రపంచ 5వ మహాసభలు జరిగాయి.
1990 : లో పుట్టపర్తిలో విమానాశ్రయం నిర్మాణం
1990 : లో మ్యూజియం నిర్మాణంa
1992 : లో రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపన
1995 : లో అనంతపురం జిల్లాలో దాహార్తిని తీర్చడానికి రూ. 350 కోట్లతో సత్యసాయి తాగునీటి పథకం ప్రారంభం.
1997 : లో హిల్‌ వ్యూ స్టేడియం ఏర్పాటు
2000 : లో నూతనంగా ప్రశాంతి నిలియం రైల్వేస్టేషన్‌ ప్రారంభం
2001 :లో రూ. 500 కోట్లతో బెంగుళూరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు.
2001 : లో సంగీత కళాశాల ఏర్పాటు.

సత్యసాయి బాబా అస్తమయం

 భగవాన్‌ సత్యసాయి బాబా (86) ఆదివారం తుది శ్వాస విడిచారు. బౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. శ్వాస ఇబ్బందులతో మార్చి 28న ఆసుపత్రిలో చేరి ఆయన ఆ రోజు ఉదయం 7.40 గంటలకు బాబా కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఊపిరితిత్తులు, గుండె పనిచేయకపోవడం వల్ల ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.ఆ రోజు సాయంత్రం 6 గంటకు నుంచి సత్యసాయి బాబా భక్తులు ఆయన బౌతికకాయాన్ని దర్శించుకోవచ్చు. సత్యసాయి బాబా పార్థివదేహాన్ని రెండు రోజుల పాటు భక్తుల సందర్శనార్థం కోసం సాయి కుల్వంత్‌ హాల్‌లో బాబాను ఉంచుతారు. బుధవారం

Saturday, April 23, 2011

ఐపీఎల్‌లో వన్డే మ్యాచ్‌ ...

 ఐపీఎల్‌-4లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ రికార్డు సృష్టించింది. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవ్‌న్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 20 ఓవర్లలో 231 పరుగులు చేసి రికార్డును సృష్టించింది. గత మూడు ఐపీఎల్‌లో రికార్డును తిరగరాసింది. ఐపీఎల్‌ -4లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో అత్యదికంగా 185 పరుగులు చేసింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు 231 పరుగులు చేశారు. మొదటి వికెటుకు 146 పరుగుల భాగ్యస్వామం వహించారు. సెహ్వగ్‌ 35 బంతులలో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో సహయంతో 77 పరుగులు చేశాడు. కొద్ది సేపు వుంటే మాత్రము ఏకంగా సెంచరీ నమోదు చేసుకున్నేవాడు. అతని తోడు వార్నర్‌ రెచ్చిపోయి 48 బంతులలో 77 పరుగులు చేశాడు. ఒక్కరి మించి మరోకరుగా రెచ్చిపోయారు. నాయర్‌ 11, ఫించ్‌ 3 పరుగులు చేశారు. వేణుగోపాల్‌ రావ్‌, ఓజా ఇద్దరు చివరిలో రెచ్చిపోయారు. ఓజా ఎనిమిది బంతులలో రెండు సిక్స్‌లు, ఒక ఫోరుతో 19 పరుగులు చేశాడు. వేణుగోపాల్‌ రావ్‌ 15 బంతులలో 28 పరుగులు చేశాడు. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఘటుగానే సమాధానం ఇచ్చింది. 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. గిల్‌క్రిస్ట్‌ 42 మార్ష్‌ 95 పరుగులు చేసి ఢిల్లీకి షాక్‌ ఇచ్చారు. మార్ష్‌ చివరి దాకా వుంటే మాత్రము ఢిల్లీకి పంచ్‌ ఇచ్చేవారు. ఢిల్లీ బ్యాట్స్‌మైన్‌లు రాణించడంతో విజయం సాధించింది.

Friday, April 22, 2011

టెస్టులకు లసిత్‌ మలింగ గుడ్‌బై....

 శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. తన రిటైర్‌మెంట్‌ విషయాన్ని మలింగ మీడియాకు తెలిపాడు. ప్రస్తుతానికి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు తరుపున ఆడుతున్న మలింగ ఇంగ్లాండ్‌లో జరిగే పర్యటనకు శ్రీలంక సెలక్షన్‌ కమిటీ జట్టునుంచి తప్పించారు. శ్రీలంకలో జరిగే అన్ని వన్డేలకు, టీ 20 మ్యాచ్‌లకూ తాను అందుబాటులో ఉంటానని అన్నాడు. తన ఫిట్‌నెస్‌ బాగానే ఉందని అయితే మోకాలి సమస్యలను మాత్రం మేనేజ్‌ చేయాల్సి ఉందని లాంగ్‌ సీరీస్‌ ఆడితే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

Thursday, April 21, 2011

ఐపీఎల్‌-4లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ స్థానం లభించింది

 ఐపీఎల్‌-4లో వెస్టిండీస్‌ ఓపెనరు బ్యాట్స్‌మెన్‌ గేల్‌ చోటు దక్కలేదు. ఇప్పుడు బెంగుళూరు తరఉపున అడే అవకాశం లభించింది. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడడంతో పాటు గేల్‌ ఆఫ్‌స్పిన్‌తో కూడా సత్తా చాటగలడు. వేలంలో గేల్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించకపోవడం ఆశ్యర్యపరిచింది. ఇప్పుడు బెంగుళూరు ఆటగాడిలా అతడికి నిరూపించుకునే అవకాశం లభించింది.

దాదా కథ ముగియలేదు ....

 భారత మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీకి ఐపీఎల్‌-4లో బరిలోకి దిగే ఆశలు చిగురించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఆటగాళ్ల వేలంలో తిరస్కరణకు గురైన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కొచ్చి టస్కర్స్‌ కేరళ తరపున ఆడే అవకాశముంది. కొచ్చికి నాయకత్వం మహిస్తున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ మహేల జయవర్థనే వచ్చే నెల మొదటి వారంలో ఇంగ్లాండ్‌ పర్యటించే అవకాశముంది. దాంతో జయవర్థనే స్థానంలో గంగూలీని తీసుకోవాలని కొచ్చి ఫ్రాంచైజీ భావిస్తోంది.

Monday, April 18, 2011

శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్‌ .....

 ప్రపంచకప్‌ను వరకు శ్రీలంకకు కెప్టన్‌గా సంగక్కర ఉన్నాడు. ఇప్పుడు కొత్త కెప్టెన్‌గా ఓపెనరు దిల్షాన్‌ నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. 34 సంవత్సరాల దిల్షాన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-4లో రాయల్‌ ఛాలెంజ్సర్‌ బెంగుళూరు జట్టులో అడుతున్నాడు. దిల్షాన్‌ 66 టెస్ట్‌ల్లో 42.44 సగటుతో 3990 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 203 మ్యాచ్‌ల్లో 36.61 సగటుతో, 10 సెంచరీలు, 50 అర్థసెంచరీలతో 5456 పరుగులు చేశాడు.

Sunday, April 17, 2011

సచిన్‌ కల నెరవేరింది.

 సచిన్‌ కల నెరవేరింది. టీమిండియా అనుకున్నది సాధించి జట్టు సభ్యులందరు కలసి సచిన్‌కు వరల్డ్‌కప్‌ అంకితం చేశారు. భారత జట్టు 27 సంవత్సరాల తరువాత ప్రపంచకప్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పట్టుదల, సమిష్టతత్వంతో భారత జట్టు విజయం సాధించింది. సచిన్‌కు కోసం ప్రపంచకప్‌ గెలుచుకుంటామని జాతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. సచిన్‌ సెంచరీ చేయలేకపోవడంతో కొంత నిరాశ అనిపించినప్పటికీ సచిన్‌ కోరిక నెరవేరింది. తన చేతుల్లో ప్రపంచకప్‌ను చూసి మురిసిపోవాలని సచిన్‌ కన్న కలలు ఫలించాయి. మ్యాచ్‌ మూగిసిన తరువాత సచిన్‌ టెండ్కూలర్‌ని యూసుఫ్‌ పఠాన్‌ తన భూజాలపై ఎంతుకోన్ని స్టేడియం అంతటా తిరిగారు. 
అలాగే భారత జట్టు కోచ్‌ కిర్‌స్టీన్‌ను కూడా వారు తమ భుజాలపై మోసారు. భారత జట్టు ప్రతి ఒక్కరి కోరిక నెరవేరింది. యువరాజ్‌ సింగ్‌, యూసుఫ్‌ పఠాన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ ఇలా ఒక్కరి తరువాత ఒక్కరు సచిన్‌ని దగ్గరికి తీసుకోన్ని కౌగిలించుకున్నారు. గెలిచిన ఆనందంలో ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.

యువరాజ్‌ హిట్‌ మ్యాచ్‌ ఫట్‌

 ఐపీఎల్‌-4లో పూణే వారియర్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 
ఢంకా మోగించింది. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌లో బ్యాట్స్‌మెన్‌లు అందరూ సమిష్ట విజయం సాధించారు. మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు రాణించడంతో విజయం సాధించారు. టాస్‌ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పూణే వారియర్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చివరిలో యువరాజ్‌ మెరుపులు మెరింపించాడు. 32 బంతులలో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సహయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పరుగులు సాధించింది. ఓపెనర్లు ఇద్దరు దూకుడు ఆడారు. వార్నర్‌ 28 బంతులలో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 46 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. సెహ్వాగ్‌ ఎక్కువగా వార్నర్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఐదు ఓవర్లలో 52 పరుగులు చేశారు. వార్నర్‌ అవుట్‌ అయ్యాక సెహ్వాగ్‌ తన దైన శైలిలో విరుచుకపడ్డాడు. 23 బంతులలో ఆరు ఫోర్లులతో 37 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌గా ఇర్పాన్‌ పఠాన్‌ వచ్చాడు. యువరాజ్‌ సింగ్‌ తన మొదటి ఓవర్లలో రెండు వికెట్లు తర్వతగా తీసుకున్నాడు. హ్యట్రిక్‌ విజయం కోసం చూశాడు. కానీ వేణుగోపాల్‌రావు అవకాశం ఇవ్వలేదు. వాడే 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. వేణుగోపాల్‌రావు, ఫ్నిచ్‌ ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. యురాజ్‌ సింగ్‌ నాలుగో ఓవర్లలో మళ్ళీ రెండు వికెట్లు లభించాయి. ఫిన్న్‌చ్‌ 12 బంతులలో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్లులతో 25 పరుగులు చేసి జట్టు సహయపడ్డాడు. అదే ఓవర్లలో వేణుగోపాల్‌రావు ఒక సిక్స్‌, ఒక ఫోర్లు కొట్టి మరుసటి బంతికి ఔట్‌ అయ్యాడు. ఇంకా చివరి ఓవర్లలో ఆరు బంతులలో ఎనిమిది పరుగుల కావాలి. స్పిన్నర్‌ రైడర్‌కు అవకాశం ఇచ్చాడు. స్ట్రైక్‌ హోఫ్‌ ఉన్నాడు. మొదటి బంతికి సిక్స్‌ రెండో బంతికి ఫోర్లు కొట్టి మ్యాచ్‌ విజయం సాధించింది. ఢిల్లీ డేర్‌ డెవిల్స ఐపీఎల్‌-4లో మొదటి విజయం సాధించింది. పూణే వారియర్‌ మొదటి పరాజయం.

Friday, April 15, 2011

సచిన్‌ ' హిట్‌ ' ముంబయి ' ఫట్‌ '


ఐపీఎల్‌-4లో మ్యాచ్‌లో ముంబయి,కోచిల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొచ్చి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి కొచ్చి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముంబయి జాకబ్‌,సచిన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ ప్రారంభించారు. జాకబ్‌ 12 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రాయుడు. వచ్చి రావడంతో చిచ్చర పిడుగులగా సిక్స్‌ల మోత మోగించాడు. ఇద్దరు ఒక్కరి మిచ్చి ఫోర్లు, సిక్స్‌లతో మోత మోగించారు. సచిన్‌ 66 బంతులలో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహయంతో 100 పరుగులు చేశారు. ఐపీఎల్‌-4లో ఇది రెండో సెంచరీ. రాయుడు కేవలం 33 బంతులలో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో అర్థసెంచరీ పూర్తి చేశాడు. రాయుడు చివరిలో రెండు పరుగులు కోసం వెళ్లి రనౌట్‌ అయ్యాడు. ముంబయి 20 ఓవర్లలో 182 పరుగుల చేసింది. లక్ష్యం చాలా పెద్దది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించారు. మెక్‌కల్లమ్‌, జయవర్థన్‌ ఇద్దరు ఓపెనింగ్‌ వచ్చారు. మొదటి నుంచి పరుగులు రాబటడం ప్రారంభించారు. మొదటి వికెట్‌కు 128 పరుగుల బాగ్యస్వామం వహించారు. మెక్‌కల్లమ్‌ 81, జయవర్థన్‌ 56 పరుగులు చేశారు. చివరిలో జడేజా 11 బంతులలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహయంతో 25 పరుగులు చేశాడు.

తీన్‌మార్‌ రివ్యూ

 ' తీన్‌మార్‌ ' మూడు రకాలు సినిమా వినోదం
తీన్‌మార్‌ సినిమాలో మూడు రకాలుగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాల పవన్‌కళ్యాణ్‌ రెండు విధాలుగా తెరపై కనిపిస్తాడు.మొదటిగా పవన్‌ కళ్యాణ్‌ ఇటాలియన్‌ రెస్టారెంట్‌లో ఛెప్‌ గా పని చేస్తుంటాడు. అల్లరి చిల్లరిగా వుంటూ అమ్మాయిల్ని ప్రేమించేస్తుంటాడు. రెండోవాడిగా వారణాసిలో వుంటూ అందరికి సహాయపడుతుంటాడు. అక్కడ వసుమతి ( కృతి కర్బందా ) ప్రేమలో పడతాడు. త్రిష మొదటి పరియం అయిన తరువాత మూడు రోజులకే ( లీపూ టూ లీపూ ) పెడతాడు. అలా వాళ్ల ఇద్దరి మధ్య స్నేహం కోనసాగుతుంది. కానీ అది ప్రేమ మాత్రం కాదు. అని పవన్‌కళ్యాణ్‌ అనుకుంటాడు. అతలోనే త్రిషకు ఇండియాకు వెళ్ళడానికి సిద్దం అవుతుంది. అవిషయంపై పవన్‌కళ్యాణ్‌ చర్చింతుంది. అప్పుడు కూడా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరోకటి లేదు అని తేలికగా తీసుకుంటాడు. వీరిద్దరు విడిపోవటం చూసిన ఒక రెస్టారెంట్‌ యజమాని- పేరు సేనాపతి ( పరేష్‌ రావెల్‌ ) సేనాపతి మైక్‌ ఒక కథ చెప్తాడు. అందులో అర్జున్‌ పాల్వారు, వసుమతి ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ కథ చెప్తాడు. ఈ కథలో నాటి తరానికి నేటి తరానికి వున్న వ్యత్యాసాన్ని చూపిస్తారు. పవన్‌ కళ్యాణ్‌ అర్జున్‌ పాత్రలో పోషణలో మంచిమార్కులు కొట్టేస్తాడు. ఇంకా మైక్‌ పాత్రతో ఇప్పటికే ఎన్నో సినిమాలో చూసిన పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ చూపించాడు. అదే అల్లరిగా చిల్లరిగా తిరుగుతు అమ్మాయితో ఫబ్ల్‌లో డ్యాన్‌ చేయడం ఇలా చేస్తుంటాడు. త్రిష ఇండియాకు వెళ్లిపోయిన తరువాత పవన్‌కళ్యాణ్‌కు మరో అమ్మాయితో కలసి తిరుగుతుంటాడు. అప్పుడు అమ్మాయితో కలసి ఇండియాకు వెళ్లడానికి సిద్దం అవుతాడు. దానికి హోటల్‌ యజమాని మరి అప్పుడు కలగని ఫీలింగ్‌ ఇప్పడు ఎందుకు కలిగింది అని హోటల్‌ యజమాని అడుగుతాడు. తెలియదు అని సమాధానం చెప్తాతాడు. ఇండియా వెళ్లిన తరువాత త్రిషతో కలసి బయటికి వెళ్లుతాడు. కాని అప్పుడు కూడా అదే స్నేహం కొనసాగుతుంది. త్రిషకి అప్పటికే సోన్‌సూద్‌తో పరిచయం అవుతుంది. ఒక్కసారిగా త్రిష పెళ్లి విషయం పవన్‌కళ్యాణ్‌ చెప్పుతుంది. ఓకే త్యాన్‌ క్యూ అని సమాధానం చెప్పుతాడు. పెళ్లి రోజు ఇద్దరు కలసి మాట్లాడుతారు. అప్పుడు అతనిలో స్నేహం కనిపిచందు. ప్రేమ అని అర్థం అవుతుంది. సోన్‌సూద్‌తో త్రిష్‌ పెళ్లి జరుగుతుంది. అదే రోజు పవన్‌కళ్యాణ్‌కు జాబ్‌ వస్తుంది. జాబ్‌లో మంచి పేరు సంపాదింస్తాడు. ఒక రోజు పవన్‌కళ్యాణ్‌ రోడ్డుపై అమ్మాయిని రౌడిలు తీసుకు వెళ్తుతుంటే వారితో ఫైట్‌ చేసి రక్షిస్తాడు. అప్పుడు అతనికి జాబ్‌లో పెద్ద నష్టం వస్తుంది. కానీ అతక ముందే అమ్మాయిని రక్షించిన వాళ్ల బారుప్రెండ్‌ పెద్ద మొత్తంలో డాల్లర్లతో సహయం చేస్తాడు. అప్పుడే జాబ్‌కు రాజీనామ చేస్తాడు. పవన్‌కళ్యాణ్‌కు అప్పుడు అర్థం అవుతుంది. త్రిష కావాలని కోరుకుంటాడు. అప్పటికే త్రిషకు పెళ్లి కూడా అయిపోతుంది. త్రిష పెళ్లి చేసుకున్న తరువాత మరుసటి రోజు సోన్‌సూద్‌తో వీడాకులకు సిద్దం అవుతుంది. అతను ఎప్పటికైనా వస్తాడు అని త్రిష అనుకుంటుంది. చివరికి వీళ్ల ఇద్దరు ఒక్కటవుతారు. సినిమాలో పాటలు చాలా వరకు బాగున్నాయి.

Thursday, April 14, 2011

హైదరాబాద్‌ తొలి విజయం

ఐపీఎల్‌-4లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తొలి విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఈ రోజు తొలి విజయం సాధించింది. గురువారం నాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, డెక్కన్‌ ఛార్జర్స్‌ల మధ్య జరిగినా మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన బెంగుళూరు జట్టు డెక్కన్‌ ఛార్జర్స్‌కు బ్యాటింగ్‌ ఆహ్వానించింది. డెక్కన్‌ ఛార్జర్స్‌ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. చిప్లి అర్థసెంచరీ చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు కేవలం 142 పరుగులు చేసింది. కోహ్లీ 71 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు.

సినీనటుడు అంకుశం రామిరెడ్డి కన్నుమూత

 ప్రముఖ నటుడు రామిరెడ్డి (58) మరణించారు. గురువారం ఉదయం 10.30 సమయంలో కిమ్స్‌ హాస్పిటల్‌లో కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 'అంకుశం' సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన రామిరెడ్డి విలన్‌ అనే పదానికి ఒక కొత్త నిర్వచనం చెప్పారు. 'అంకుశం' ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన రోల్‌ బాగా పాపులర్‌ అవటంతో అనేక అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 250 సినిమాల్లోనూ, పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆయన స్వగృహంలో రామిరెడ్డి భౌతికకాయాన్ని పలువురు సినీప్రముఖులు సందర్శించి, నివాళి అర్పించారు. కోడిరామకృష్ణ, జీవితా రాజశేఖర్‌, సాయికుమార్‌, కాదంబరి కిరణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రామిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, సంతాపం వ్యక్తం చేశారు.

Wednesday, April 13, 2011

తీన్‌మార్‌ నేడే విడుదల

 తీన్‌మార్‌ సినిమా నేడు విడుదల. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధికంగా 1150 ధియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ఖుషీ అంతగా సూపర్‌ హిట్‌ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నటీనటులు పవన్‌కళ్యాణ్‌, త్రిష, కృతి కర్బంద, పరేష్‌ రావల్‌, సోనూసూద్‌, ముఖేష్‌ రుషి, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో పాటలు ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది వచ్చింది. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది అని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ కైవసం

 ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 361 పరుగులు చేసింది. ఓపెనరు వాట్సన్‌, రిక్‌పాటింగ్‌ వచ్చారు. వాట్సన్‌ 40 బంతులలో 72 పరుగులు చేశారు. పాటింగ్‌ మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అతను కూడా మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. స్మిత్‌ 5 పరుగులు చేశాడు. హుస్సీ 91 బంతులలో 108 పరుగులు చేశాడు. జాన్నస్‌ 41 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ 362 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనరు తమిమ్‌ ఇక్‌బాల్‌ 17 బంతులలో 32 పరుగులు చేశాడు. మరో ఓపెనరు క్యాయుస్స్‌ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. (93) నఫీస్‌ 60, మహ్మదుల్లా 68, పరుగులు చేశారు. మిగిలినా బ్యాట్స్‌మైన్‌లు తక్కువ స్కోరు అవుట్‌ అయ్యాడు. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ హుస్సీ, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వాట్సన్‌.

100 శాతం ప్రేమగీతాలు


నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్‌గా అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రం '100% లవ్‌'. చిత్ర గీతాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆడియో ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున ఆడియోను విడుదలచేసి హీరో రామ్‌, నిర్మాత బన్నీవాసుకు అందజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బన్నీ మాట్లాడుతుంటే నా అభిమానులు చప్పట్లు కొడుతున్నారు. నా ఫ్యాన్స్‌ ఎలా ఉంటారో చూపించారు. నాగ చైతన్య గీతా ఆర్ట్స్‌లో చేయటం, దానికి సుకుమార్‌ దర్శకుడు అవటం ఆనందంగా ఉంది. పాటలు విన్నాను. బాగున్నాయ
అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...'మూడు తరాలుగా ఈ కుటుంబాన్ని ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తున్నా అందరూ నాకు కావలిసనవాళ్ళే. మా నాన్న, నా దర్శకుడు, నా కథానాయిక, హీరో నా మిత్రుడు. ఈ సినిమాను చూశాను. డెఫనెట్‌గా హిట్టే. నాగచైతన్యను కొత్తగా చూస్తారు. తమన్నా కెరీయర్‌లో బెస్ట్‌ సినిమా అవుతుంది.
తమన్నా మాట్లాడుతూ...'సినిమాలో కొన్ని సీన్స్‌ చేస్తుంటే నా జీవితంలో లవ్‌స్టోరీ కూడా ఇలాగే ఉంటే బాగుండు అని అనుకున్నాను. సినిమాకు నా వాయిస్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల చెప్పలేదు. గీతా ఆర్ట్స్‌లో చేయడమనేది గర్వంగా ఉంది. ఇందులో 'డియోలో డియాలో..' పాటకు యూనిట్‌ అంతా డాన్స్‌ వేశారు. సినిమా తర్వాతకూడా ప్రేక్షకుడు డాన్స్‌ చేస్తారు' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామానాయుడు, ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Saturday, April 9, 2011

ఏప్రిల్‌ నెలలో మూడు బిగ్‌ హిట్‌ సినిమా ....

ఏప్రిల్‌ నెలలో మూడు బిగ్‌ హిట్‌ సినిమా తెర పైకి రాబోతున్నాయి. ఇప్పటికే శక్తి రిలీజ్‌ అయ్యింది. కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆభిమానులకు నిరాశగా మిగిలింది. డాన్స్‌లు, ఫైట్‌లు బాగున్నాయి. కానీ సినిమాలో డైరక్టర్‌ మెహర్‌ రమేష్‌ ఎందుకు ఈ సినిమా తీసాడో అర్థం కాలేదు. మొత్తానికి స్రిప్టు, స్రీన్‌ప్లే, డైరక్షన్‌ విభాగాల్లో బొల్తాపడ్డాడు. ఈ నెల 14న మరో సినిమా తెరపైకి రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే టైలిల్‌పై వివాదస్పందన ఏర్పడింది. సినిమాలో పాటలు చాలా బాగున్నావి. ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదలకు సిద్దం కానున్నంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తీశారు. ఈ సినిమా ఈలా ఉండగానే మరో లవర్‌ బారు డార్లింగ్‌ ప్రబాస్‌ , కాజోల్‌ ఇద్దరి కాంభినేషనల్‌లో మరో పెద్ద హిట్‌ రాబోతుంది. ఇప్పటికి ఆడియో రిలీజ్‌ విడుదల అయ్యింది. పాటలు మాత్రమే బిగ్‌ హిట్‌గా పేరు వచ్చింది. ష్యామిలి ఎంటర్‌మైజంర్‌తో వచ్చిన సినిమా. అందరి మంచి హిట్‌గా నచ్చుతుంది. ఈ ముగ్గురిలో హిట్‌ ఎవరు...

సచిన్‌ కన్నా సెహ్వాగ్‌ హిట్‌ ....

 ఐపీఎల్‌-4లో రేపు జరగబోయే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ మధ్య జరగనున్నంది. ముంబయి ఇండియన్స్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ నాయకత్వం వహింస్తే ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌ కెప్టెన్‌గా వహిస్తాడు. ఇరు జట్లు మధ్య ఫోరు సిద్దం కానున్నంది. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు వీరు పెద్దగా దిక్కూగా ఉన్నాడు. ఓపెనింగ్‌ డేవిడ్‌ వార్నర్‌ , సెహ్వాగ్‌ ఇద్దరు చెలరేగింతే గెలుపు అవకాశాలు ఉంటాయి. బౌలింగ్‌లో ఇర్పాన్‌ పఠాన్‌ , మోర్కెల్‌ జట్టు అదారపడి ఉన్నారు. ఇంకా ముంబయి ఇండియన్స్‌ విషయంలో సచిన్‌ , రోహిత్‌ , సైమండ్స్‌, పొలార్డ్‌, అంబటి రాయుడు జట్టు అదనపు బలం.

డెక్కన్‌ ఛార్జర్స్‌పై రాయల్స్‌ ఘనవిజయం

డెక్కన్‌ ఛార్జర్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ ఏడు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 20 ఓవర్లలో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఏడు బంతులు మిగిలి వుండగానే విజయ లక్ష్యం సాధించింది. ఆమిత్‌ పౌనికర్‌ 20, రాహుల్‌ ద్రావిడ్‌ 28 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. బొత 67, టేలర్‌ 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -4 షెడ్యూల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -4 షెడ్యూల్‌ 

Friday, April 8, 2011

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు తొలి ఓటమి

ఐపీఎల్‌ -4లో ప్రారంభమైయిన తొలి మ్యాచ్‌లో తొలి రోజు కోల్‌కతా నైట్స్‌ రైడర్స్‌కు ఆశ భంగం ఎదురైయింది. రెండు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓడిపోయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభమించింది. మురళీ విజరు, అనిరుధ్ర ఇద్దరు కలసి ఓపెనింగ్‌ ప్రారంభించారు. మురళీ విజరు నాలుగు పరుగులు చేసి అవుట్‌ నిరాశపరిచాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రైనా అనురుద్రకు తొడుగా నిలిచాడు. రైనా 33 పరుగులు చేసి యూసుఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో లడ్డా క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయాడు. ధోని 21 బంతులలో ఒక ఫోరు, ఒక సిక్స్‌ సహయంతో 29 పరుగులు చేశాడు. అనురుధ్ర అర్థ సెంచరీ చేశాడు. మోర్కెల్‌ 15, స్టయిరీస్‌ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బిస్లా 27 , కల్లిస్‌ 54, తివారి 27 పరుగులు చేశారు. మిగితావారు చెప్పుకొదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. కెప్టెన్‌ గంభీర్‌, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు రనౌట్‌గా అయారు. చివరి ఓవర్లలో 6 బంతులలో 9 పరుగులు చేయాలి. క్రీజులో శుక్లా, భాటియా ఉన్నారు. ధోని సౌతీకి బాల్‌ ఇచ్చాడు. మొదటి బంతికి రెండు పరుగులు వచ్చాయి. రెండో బంతికి శుక్లా బంతిని బౌండరి వైపు తిప్పాడు. స్టయిరీస్‌ బౌండరీ దగ్గరా క్యాచ్‌ పట్టాడు. అబ్దులా క్రీజులో వచ్చాడు. మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఇంకా మూడు బంతులలో ఐదు పరుగులు చేయాలి. నాలుగో బంతికి రన్‌ రాలేదు. ఐదో బంతికి ఒక రన్‌ వచ్చింది. ఇంకా మిగిలింది ఒక బాల్‌ నాలుగు పరుగులు కావాలి. అప్పటికే షారుక్‌ ఖాన్‌ ముఖంలో అనందం ఇంకా వెలుగుతుంది. చివరి బంతికి ఒక పరుగు మాత్రమే వచ్చింది. మళ్లీ అదే తీరు మారాని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం. ఇది మాములే అనిపించింది. టీమ్‌లో బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా పరుగులు చేయడంలో విఫలమమైయింది. ముఖ్యంగా యూసుఫ్‌ పఠాన్‌ వన్‌డౌన్‌గా పంపడం కార్టెట్‌ కాదు. అతని ఏడవ బ్యాట్స్‌మెన్‌గా పంపడం కార్టెట్‌. గంభీర్‌ కూడా వన్‌డౌన్‌గా వస్సే మంచింది. బ్యాటింగ్‌లో అర్డర్‌లో మార్పులు చేస్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. ఆల్‌ ద బేస్టు.

ఐపిఎల్‌ -4 ఆరంభం

ప్రపంచకప్‌ మ్యాచ్‌ అయిపోయిన ఆరు రోజులకే ఐపిఎల్‌ -4 ప్రారంభమైంది. 51 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ను బిసిసిఐ అధక్షుడు శశాంక్‌ మనోహర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో పది జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్‌ చెన్నరు సూపర్‌ కింగ్స్‌, కొల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈ టొర్నమెంట్‌లో పాల్గొనంటున్న పది జట్ట కెప్టెన్లు స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ బ్యానర్‌పై సంతకాలు చేసారు.



బధ్రినాథ్‌ మూవీ స్టిల్స్‌

                          బధ్రినాథ్‌ మూవీ స్టిల్స్‌ 
 
 
 
 
 


Sunday, April 3, 2011

ఉగాది శుభాకాంక్షలు


అందరికీ ఖర నామ సంత్సర శుభాకాంక్షలు. ఈ ఖర నామ సంవత్సరంలో మనమందరము సుఖసంతోషాలతో భోగ భాగ్యలతో వర్ధిలాల్లని మనసారా ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. ( ఉగాది ఫోటోస్‌ )

 

 
 
 



Friday, April 1, 2011

పైనల్‌కు ముందే రెండు వికెట్లు ..... ' ఠా '

ప్రపంచకప్‌లో భాగంగా పైనల్‌ మ్యాచ్‌లో 0 పరుగులకే రెండు వికెట్లు పడిపోయినవి. రేపు జరగబోయే మ్యాచ్‌లో భారత్‌ పేసర్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా కూడి చేతి మధ్య వేలికి గాయమైంది. సైమీ పైనల్‌ మ్యాచ్‌ షాహిద్‌ ఆఫ్రిది క్యాచ్‌ పట్టే క్రమంలో నెహ్రాకు గాయమైంది. అతని స్థానంలో శ్రీశాంత్‌ లేదా అశ్విన్‌ ఇద్దరిలో ఒకరు జట్టు అవకాశం లభించనుంది. శ్రీలంక జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకుంది. అల్‌రౌండర్‌ మాథ్యూస్‌కు స్థానంలో రణదీవే ఆడతాడని ఐసిసి ప్రకటించింది. మిడిలార్డర్‌లో కీలక పరుగులు రాబట్టగల బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న మాథ్యూస్‌ లేని లోటు శ్రీలంకకు మైనస్‌ పాయింట్‌గానే చెప్పాలి.

వీరు కొడుకుతో ఆటవిడుపు

                            వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడితో సరదాగా కాసేపు