మహేంద్రసింగ్ ధోని ఇంగ్లాండ్ పర్యటనలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేన్నందున్న చాలా బాధగా వుంది. టెస్టు, వన్డేలో కూడా గెలవలేదున్నందునా చాలా భాదగా వుంది. భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నప్పుడి నుంచి ఇప్పటి వరకు వివిధ పర్యటనలో కనీసం ఒక్కంటి లేదా రెండు మ్యాచ్ గెలిచి పరువు నిలిచెంది. ఇంగ్లాండ్ పర్యటనలో అది కూడా కనిపించడం లేదు. బౌలింగ్ సరిగా లేకపోవడం వల్లన ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. బ్యాటింగ్లో మాత్రం ఒకరు లేకపోతే మరోకరు రాణించడంతో అ మాత్రం స్కోరు వస్తుంది. ముఖ్యంగా సెహ్వగ్, గంభీర్, సచిన్, యువరాజ్ సింగ్ , జహీర్ఖాన్, హర్భజన్ సింగ్ సీనియర్లు లేకపోవడం వల్లన జట్టుకు ఇబ్బందిగా వుంది. వీళ్లలో కనీసం ఇద్దరు వున్న జట్టు మరోలా వుండేంది. ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన వన్డే మ్యాచ్లో గెలిచివుండేది కాని వర్షం కారణంగా గెలవు లేకపోయాము. ఇంగ్లాండ్ పర్యటనలో చెప్పుకోదగ విషయం ఏమీలేదు. టెస్టులో, వన్డే మ్యాచ్లో కూడా కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు.