Wednesday, March 30, 2011

సెమీఫైనల్‌లో పాక్‌, భారత్‌ అభిమానుల ఫోటోగ్యాలరీ

                        సెమీఫైనల్లో లో పాక్‌, భారత్‌ అభిమానుల ఫోటోగ్యాలరీ 
 


 
 

 

 


పైనల్‌లో శ్రీలంక, భారత్‌

ప్రపంచకప్‌లో భాగంగా పైనల్‌లో లంక, భారత్‌ ఢ జరుగుతుంది. గ్రూప్‌ -ఎ నుండి శ్రీలంక గ్రూప్‌ - బి నుండి భారత్‌ పైనల్‌కు చేరుకున్నాయి. చివరగా పైనల్‌ మ్యాచ్‌ ఏప్రిల్‌ 2న పైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రతి ఒక్కరు టీమిండియా గెలువాలి అన్ని ప్రతి ఒక్కరు భావించారు. టీమిండియా 50 ఓవర్లలో 260 పరుగులు మాత్రమే చేసింది. పాక్‌ లక్ష్యం 261 పరుగులతో బరిలోకి దిగింది. ఒక రకంగా చూస్తే పాక్‌ గెలుస్తుంది అని అందరూ భావించారు. కాని చివరికి భారత్‌ 29 పరుగుల తేడాతో గెలుపోందింది.

ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్‌ మృతి

ప్రముఖ సినీ నటుడు నూతన ప్రసాద్‌ ఈ రోజు ఉదయం ఆఫోలో హస్పటల్‌లో మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుముశారు. అందాల రాముడు చిత్రంలో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన నూతన ప్రసాద్‌ ముత్యాలముగ్గుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో నూతన ప్రసాద్‌ ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతన ప్రసాద్‌ 1945 డిసెంబరు 12న కృష్ణాజిల్లాలోని కైకలూరులో జన్మించారు. ఆయన అసలు పేరు తాడివాడ వరప్రసాద్‌. నూతన ప్రసాద్‌కు ఒక కూమారుడు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. పలువురు ప్రముఖులు నూతన ప్రసాద్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.