Tuesday, January 11, 2011

నేటి నుంచి వన్డే సిరీస్‌

 భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య ఐదు వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్నంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 1-1తో సమానంచేసి, టి20 మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. దక్షిణాఫ్రికాతో బుదవారం మొదటి వన్డే ప్రారంభంకానుంది. సెహ్వాగ్‌, గంభీర్‌ ాద్దరు గాయలతో జట్టుకు దూరం కానున్నారు. అలాగే దక్షిణాఫ్రికా జట్టులో కల్లిస్‌ తొలి రెండు వన్డేలకు దూరం.

No comments:

Post a Comment