హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో కడప ఎంపీ, వెైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వెైఎస్ జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఐపీసీ 120బి, 420, 409, 477-ఏ సెక్షన్ అవినీతి నిరోధక చట్టం 13-1 సీ మరియు డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ జగన్ను ఎ-1గా సీబీఐ పేర్కొంది. మూడో రోజు విచారణ అనంతరం సీబీఐ అరెస్టు చేయడం జరిగింది. ఎంపీ సబ్బం హరి, జూపూడి ధ్రువీకరించారు. ఆస్తుల అరెస్టు కేసులో జగన్ది ఐదో అరెస్టు. సీబీఐ అధికారులు రేపు జగన్ను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. మూడో రోజు అరెస్టు తర్వాత జగన్ను సీబీఐ అరెస్టు చేసింది.
No comments:
Post a Comment