Thursday, March 17, 2011

ఒక్కే ఒక్క చాన్స్‌ .....

 భారత జట్టు పేస్‌ బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, నెహ్రా ముగ్గురు ఉన్నారు. కానీ వీళ్లలో జహీర్‌ ఖాన్‌ ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేయ్యగలుగుతున్నాడు. మునాఫ్‌ పటేల్‌ , నెహ్రా ఇద్దరు విపరితంగా పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. అంతక ముందు పపంచకప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ ఎంపిక చేశారు. అతని మోచేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో బీసీసీఐ అతన్ని ఆడించకూడదని నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో శ్రీశాంత్‌ ఎంపిక చేశారు. అతను కూడా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. భారత జట్టులో మునాఫ్‌ పఠాన్‌, నెహ్రా,శ్రీశాంత్‌ పేస్‌ బౌలింగ్‌ ఉన్నారు.
ఒక్కే ఒక్క ఛాన్స్‌ ....
ఒక్కే ఒక్క ఛాన్స్‌ అంటున్నా ఇర్ఫాన్‌ పఠాన్‌. మరి ఇర్పాన్‌ పఠాన్‌ ఎంపిక విషయంలో చర్చలు జరగలేదు ఎందుకని. అతను అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌ జట్టు సహయంపడుతాడు. అతని బీసీసీఐ ఎందుకు అతని వైపు మెగ్గు చూపడం లేదు.

No comments:

Post a Comment