Monday, March 7, 2011

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌గా కెప్టెన్‌ గంభీర్‌ ఎంపిక

 కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు కెప్డెన్‌గా భారత్‌ క్రికెట్‌ జట్టు సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌ని నియమించారు. ఏప్రిల్‌ నెలలో ఆరంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ( ఐపీఎల్‌) లోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు గంభీర్‌ కెప్టెన్‌గా వ్యమహరించనున్నారు. ఐపీఎల్‌-3లో ఢిల్లీ డేర్‌విలర్స్‌ జట్టుకు నాయ్యకత్వం వహించాడు. కోల్‌కతా జట్టు గంభీర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ వేలంగా పాటలో గంభీర్‌ 11.04 కోట్ల రూపాయల్ని చెల్లించి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment