Tuesday, December 28, 2010

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 111/3

లక్ష్యణ్‌ సెంచరీ మిస్‌ 96
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 228 అలౌట్‌
దక్షిణాఫ్రికా లక్ష్యం 303

 
 దక్షిణాఫ్రికా ముందు భారత్‌ 303 పరుగుల లక్ష్మాన్ని ఉంచింది. ప్రస్తుతం ముడో రోజు ఆట ముగిసే సమాయానికి దక్షిణాఫ్రికా 111/3 చేసింది. డివిల్లర్స్‌ 17, కల్లిస్‌ 12 క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయం సాధిచాలంటే ఇంకా 192 పరుగుల చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంతకముందు ఆట ప్రారంభించిన భారత్‌ 228 పరుగుల చేసి అలౌట్‌ అయ్యింది. లక్ష్మణ్‌ 96 పరుగుల చేసి చివరి బ్యాట్స్‌మైన్‌ అవుట్‌ ఆయ్యాడు. దక్షిణాఫ్రికా 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. స్మిత్‌ 37, ఆమ్లా 16, ఫిటరసన్స్‌ 26 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. ఇంకా దక్షిణాఫ్రికా 192 పరుగులు చేయ్యాలి. క్రీజులో డివిల్లర్స్‌, కల్లిస్‌ ఇద్దరు బ్యాట్‌మైన్‌ ఉన్నారు. ఏ ఒక్కరు క్రీజులో ఉన్న విజయం దక్షిణాఫ్రికాదే. భారత్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ రెండు వికెట్లు హర్భజన్‌ సింగ్‌ ఒక్క వికెటు లభించింది. నాల్గవ రోజు ఆట బౌలర్లదా, లేక బ్యాట్‌మైన్‌దా ?

No comments:

Post a Comment