Monday, February 6, 2012
ఆన్లైన్లో ఐపిఎల్-5 వేలం
ఐపిఎల్-5 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లను సోమవారం వరకు ఫ్రాంఛైజీలు ఆన్లైన్లో సొంతం చేసుకోవచ్చు. అమ్మకం కాని జాబితాలో భారత ఆటగాళ్లు వివిఎస్ లక్ష్మణ్, ఆర్పి సింగ్, 119 విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. బెంగళూరులో శనివారం 144 మంది ఆటగాళ్ల (8 మంది భారతీయులు)తో మినీ వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో 26 మంది (6 భారతీయులు)ని మాత్రమే వివిధ ........
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment