Friday, March 2, 2012

ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా డీ

ముక్కోణపు సిరీస్‌ భాగంగా ఫైనలో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనుంది. అంతక ముందు లంక, భారత్‌ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 37 ఓవర్లలో 321 పరుగుల లక్ష్యాని సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో సమాదానం చెప్పాడు. అతని తోడుగా గంభీర్‌ హాఫ్‌ చేశారు.

No comments:

Post a Comment