Saturday, January 8, 2011

నేడు, రేపు ఐపీఎల్‌ -4 వేలం పాట

 బెంగుళూరు శని, అదివారాల్లో ఐపీఎల్‌-4 వేలంపాటు జరగనుంది. ఈసారి పది ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొంటున్నాయి. పూణే, కోచి జట్లు అదనంగా చేరాయి. 350 ఆటగాళ్లను బరిలో ఉంచారు. ఇందులో 48 మంది భారతీయులుండగా.......... 302 మంది విదేశీ అటగాళ్లు . నవంబరులో వేలం పాట జరగాల్సి ఉండగా........ మోడీ వ్యవహరం, ఐపీఎల్‌-4లో పాల్గొనే జట్ల విషయంలో సందిగ్దం నెలకొనడంతో జనవరికి వాయిదా పడింది.

No comments:

Post a Comment