ప్రపంచకప్లో భాగంగా భారత్ మొదటి మ్యాచ్లో సెహ్వాగ్ 175 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో సచిన్ సెంచరీతో బ్యాట్తో రూచి చూపించాడు. సచిన్ వన్డేలో 47 సెంచరీ నమోదు చేసుకున్నాడు. వరల్డ్కప్లో ఇది ఐదో సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో సెహ్వాగ్ 35 పరుగులు చేశాడు. సచిన్ 120, గంభీర్ 51, యువరాజ్ సింగ్ 58 ధోనీ 31 పరుగులు చేశారు. భారత్, ఇంగ్లాండ్కు ఒక సవాల్గా ఎదురైయింది. భారత్ 338 పరుగుల లక్ష్మాఁ్న ఇంగ్లాండ్ ముందుంచింది.
No comments:
Post a Comment