నేడే పైనల్ మ్యాచ్ జరినంత పని అయ్యింది. మ్యాచ్ చూస్తుంటే ప్రపంచకప్లో ఇదే చివరి మ్యాచ్లా పీల్ అనిపించింది. ఇరు జట్లు రా రీగా పోటిపడి చివరికి సమానంగా నిలిచియి. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ల్లో ఇంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లు లేవు. ఇరు జట్టు బ్యాట్స్మెన్లు సెంచరీలతో స్వాగతం పలికారు. ముఖ్యంగా సచిన్ టెండ్కూలర్ తొలి మ్యాచ్లో 28 పరుగులు మాత్రమే చేసినా రెండో మ్యాచ్లో రెచ్చిపోయి అడాడు. అతని థీటుగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్ట్రాస్ నేనేం తకువ కాదు నీతో ' ఢ ' అని పోటికి దిగాడు. అతను కూడా 158 పరుగుల చేసి సవాలుగా నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టు సెహ్వాగ్ని త్వరగా అవుట్ చేయాలని వూహ్యం పలిచింది. మరో ఓపెనరు సచిన్ అతనికి తోడు గంభీర్ ఇద్దరు మంచి బిగ్ బ్యాట్స్మెన్లు. రెచ్చిపోయి సచిన్ సెంచరీ, గంభీర్ అర్థ సెంచరీ చేశారు. యువరాజ్ సింగ్ 58 పరుగులు చేశాడు. భారత్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ 339 పరుగుల లక్ష్యాంతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ చివరి బంతి వరకు అడి మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్టు సమానంగా నిలవడంతో చెరోక పాయింట్ లభించింది.
No comments:
Post a Comment