Monday, February 14, 2011

పోటీ మా ముగ్గురు మధ్యే ...

భారత జట్టులో స్థానం కోసం విరాట్‌ కోహ్లీ, యూసుప్‌ పఠాన్‌ మధ్య తీవ్రంగా పోటీ మొదలైయిదని సురైష్‌ రైనా అన్నాడు. ఏడుగురు బ్యాట్‌మైన్స్‌లో సచిన్‌, వీరు, గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, ధోనీలు ఖారారు కాగా.... మిగిలినా రెండు స్థానాలు కోసం పోటీ ముగ్గురు తలపడుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్‌కోహ్లీ, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు రాణించగా.. రైనా విఫలమవడంతో అతని స్థానానికి ముప్పు వచ్చింది.

No comments:

Post a Comment