Monday, January 17, 2011

ఓపెనరు ఎవరు ?

రెండో వన్డేలో అనూహ్య విజయం సాధించి సిరీస్‌ సమం చేసింది. ఈ రోజు మూడో వన్డేకు భారత జట్టు సిద్దం కానున్నంది. గంభీర్‌, సెహ్వాగ్‌ ఇంతక ముందే జట్టు దూరం అయ్యారు. అలాగే సచిన్‌ కూడా రెండో వన్డే మ్యాచ్‌లో గాయపడ్డాడు. విజరుకి తోడుగా మరో ఓపెనర్‌ ఎవరు అనేది సమస్య వచ్చింది. రోహిత్‌ శర్మకు అవకాశం దక్కవచ్చంటున్నారు. ఇంకా మూడో వన్డే ఈ రోజు సాయంత్రం ప్రారంభంమవుతుంది. మూడో వన్డే మ్యాచ్‌లో అందరు రాణిస్తేనే విజయం లేకపోతే పరాజయం అప్పటికి 2-1 తేడాతో వుంటుంది.

No comments:

Post a Comment