Monday, January 17, 2011

ప్రపంచకప్‌కు టీమిండియా రెడీ : ఇద్దరికి నిరాశ


ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో జట్టు
 ప్రపంచకప్‌కు భారత్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా ధోని,వైస్‌ కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను కొనసాగిస్తూ ముగ్గురు స్పీన్‌, నలుగురు పేస్‌ బౌలర్లతో జట్టుర కూర్పు చేశారు. శ్రీశాంత్‌, ఇషాంత్‌ శర్మ, రోహిత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌కు వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదు.ముగ్గురు స్నిన్నర్లు, ఇద్దరు ఆల్‌ రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.
టీమిండియా జట్టు : మహేంద్రసింగ్‌ ధోనీ ( కెప్టెన్‌ ) వీరేంద్ర సెహ్వాగ్‌ ( వైస్‌ కెప్టెన్‌ ), సచిన్‌ టెండూల్కర్‌, గౌతమ్‌ గంహీర్‌, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, యూసుఫ్‌ పటాన్‌, హర్బజన్‌ సింగ్‌, జహీర్‌ఖాన్‌, నెహ్రా, ప్రవీణ్‌ కుమార్‌, మూనాఫ్‌ పటేల్‌, ఆశ్విన్‌, పీయూష్‌ చావ్లా

No comments:

Post a Comment