Monday, January 17, 2011

దెబ్బమీద మరో దెబ్బ

భారత్‌ జట్టుకు కష్టాలమీద కష్టాలు వచ్చినవి. సెహ్వాగ్‌, గంభీర్‌, ప్రవీణ్‌ కుమార్‌, సచిన్‌ ఇల్లా ఒకరి తరువాత ఒకరు గాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా మంచి ఫామ్‌లో ఉంది. టీమిండియా గాయాలతో బాదపడుతున్నారు. ప్రపంచకప్‌ ఇంకా సమయం కొద్ది దూరంలో వుంది. భారత్‌ జట్టు ఇప్పటికే నలుగురు గాయాలతో బాదపడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతన్న వన్డే మ్యాచ్‌లలో రెండో వన్డేలలో సచిన్‌ గాయంతో మిగిలిన మూడు మ్యాచ్‌లలో అదుబాటులో ఉండబోడన్న విషయం. దక్షాణాఫ్రికాతో జరుగుతన్న వన్డే మ్యాచ్‌లలో మురళీ విజరు తోడుగా మరో ఓపెనర్‌గా ఎవరు వస్తారు.

No comments:

Post a Comment