Sunday, January 23, 2011

ప్రపంచకప్‌ ముందు షాక్‌ .....

ప్రపంచకప్‌ ముందు ఉదా : టీమిండియా బ్యాటింగ్‌ మరి పేవలంగా తయారైంది. అడితై అందరూ సెంచరీల మీద సెంచరీలు సాదిస్తారు. లేకపోతే 12, 18, 20, 28, 35 ఇలా పరుగులు చేసి అవుట్‌ అవుతారు. ఇప్పుడు పరిస్థితి కూడా ఇంతే. భారత్‌, దక్షిణాఫ్రికా మద్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లలో పరిస్థితి ఘోరగా తయారైంది. ఒక వేల గెలిస్తే మాత్రం సీనియర్లు లేకుండా జునియర్లు గెలిచాము అన్న దీమా వుంటుంది. ఇప్పుడు ఏమి ఏమీ లేదు. అనుకుంటేనే పరిస్థితి ఘోరంగా తయారైంది. వుంది.
భారత్‌ , దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదు వన్డే మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ రోజు జరిగిన చివరి వన్డేలో భారత్‌ 234 పరుగులకే అలౌట్‌ అయ్యింది. చివరి వన్డే నేడు అనుకున్న అభిమానులకు నిరాశ చేదింది. టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నది. మహేంద్రసింగ్‌ ధోని టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం అర్ధం కాలేదు. బ్యాటింగ్‌ తీసుకుంటే సమస్య ఏమిటి ? టీమిండియాలో నెహ్రా బదులుగా షియూ చావ్లా తీసుకున్నారు. ప్రపంచకప్‌ ముందు బారత్‌ బ్యాటింగ్‌ పేలవంగా వుంది. ఐదో వన్డేలో భారత్‌ బ్యాటింగ్‌ ఎంత హీనంగా వుందో అర్థం చేసుకోవాలి. ప్రపంచకప్‌లో ఇలా అడితే మొదటి రౌండులో ఇంటికి వస్తుంది. ముఖ్యంగా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ దోని ఐదు వన్డే సిరీస్‌ ఒక్క అర్థ సెంచరీ కూడా చేయలేకపోయాడు. యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌లో విఫలమైన బౌలింగ్‌లో ఎంతో అంత రాణింస్తున్నాడు. సురేష్‌ రైనా, ధోని, రోహిత్‌ శర్మ, కనీసం అర్థ సెంచరీ కూడా చేయలేకపోతున్నారు. ఇలా వుంటే ప్రపంచకప్‌ రావడం కష్టమే. ప్రపంచకప్‌ నుండి దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు గట్టి పోట్టి ఇస్తుంది.

No comments:

Post a Comment