Sunday, January 23, 2011

కల కలగానే మిగిలిపోయింది. నిజం కాలేదు.

 చరిత్ర సృష్టించాలనే కల కలగానే మిగిలిపోయింది. ఇక్కడ జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌లలో సాతాఫ్రికా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా 3-2 తేడా సిరీస్‌ సోంతం చేసుకుంది.
యూసుఫ్‌ పఠాన్‌ ఒంటరి పోరాటం వృదా

 
జట్టు విజయం కోసం అల్‌ రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ విరోచితంగా పోరాడినా ఫలితం లేకపోయింది. యూసుఫ్‌ పఠాన్‌ క్రీజు వచ్చినప్పడు జట్టు స్కోరు 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. టీమిండియా విజయం సాధించాంటే 209 పరుగులు చేయాలి. ఇంకా ఆరు వికెట్లు మాత్రమే వున్నాయి. అందులో రైనా ఒక్కడె బ్యాట్‌మైన్‌ మిగితా బౌలర్లలు ఉన్నారు. రైనా 11, హర్బజన్‌ సింగ్‌ 13, చావ్లా 8 పరుగులకే అవుట్‌ అయ్యారు. యూసుఫ్‌ పఠాన్‌కు జహీర్‌ ఖాన్‌ తోడు అయ్యాడు. అవసరం వచ్చినడల్లా సిక్స్‌, ఫొర్లుతో జట్టు స్కోరు ముందుకు నడిపాడు. జహీర్‌ ఖాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ ఇద్దరు 100 బాగ్యసామ్యాన్ని నెలకొల్పారు. సౌతాఫ్రికా తన బ్యాట్‌ మరో సారి రూచి చూపాడు. స్మిత్‌ ఎని ప్రయత్నాలు ఉపయోగించిన యుసుఫ్‌ పఠాన్‌ తన దైన శైలిలో అడుతు ముందుకు నడిపాడు. బౌలర్లలను పదే పదే మార్పులు చేసి ఉపయోగం లేకపోయింది. చివరికి అతడు 70 బంతులలో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో 105 పరుగులు చేసి మోర్కెల్‌ బౌలింగ్‌లో పైయిస్‌ క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అతడు వున్నత సెంపు విజయం భారత్‌దే అనుకున్న అభిమానులకు ఒక్కసారి యూసుఫ్‌ పఠాన్‌ అవుట్‌ అవడంతో మళ్లీ కథ 

మొదటి వచ్చింది.

అంతక ముందు భారత్‌ టాస్‌ గెలచి బౌలింగ్‌ ఎంచుకున్నది. స్మిత్‌ 7 పరుగుల అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌ వచ్చిన వాన్‌వాక్‌ 63 బంతులలో 56 పరుగుల చేసి యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. డివిల్లిర్‌ 11 అవుట్‌ అయ్యాడు. డుమ్మిని 35 పరుగులు చేశాడు. మునాఫ్‌ పటేల్‌ పైయిస్స్‌ , బోథా ఇద్దరి ఒక్కే ఓవర్లలో అవుట్‌ చేశాడు. పీటర్సన్‌, స్టెన్‌, మోర్కెల్‌ ముగ్గురు జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యారు. చివరికి ఆమ్లా సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రోహిత్‌శర్మ రూపంలో తొలి వికెటు కోల్పోయింది. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభం అయ్యింది. ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టారు. ఏమి చేయలేని పరిస్థితి టీమిండియాకు వచ్చింది. యూసుఫ్‌ పఠాన్‌ వచ్చే వరకు సగం బ్యాట్‌మెన్స్‌లు పెవిలియన్‌ చేరుకున్నారు. టీమిండియా 60/5 స్కోరు బోరు. ఒక్క పార్థవ్‌ పాటేల్‌ 38 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ 5, కోహ్లీ 2, ధోని 5, యువరాజ్‌ సింగ్‌ 8, రైనా 11 హర్భజన్‌ సింగ్‌ 13, చావ్లా 8, జహీర్‌ ఖాన్‌ 24, పరుగులు చేశారు.

No comments:

Post a Comment