ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఏడు వన్డే సిరీస్లో ఆసీస్ 2-0 తేడాతో ముందుంది. యాషెస్, టి20 మ్యాచ్లో ఓడిపోయిన ఆసీస్ వన్డే సిరీస్ గెలిచి ప్రతీకారం తీసుకోవాలని పట్టుదలగా ఉన్నది. ఇప్పటికే 2-0 తేడాతో కోనసాగుతుంది. మొదటి వన్డేలో వాట్సన్ 161 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ రోజు జరిగిన రెండో వన్డేలో మార్ష్ 110, వైట్ 45 పరుగులు చేశారు. మిగితా బ్యాట్మెన్లు రాణించలేకపోయారు. బౌలింగ్లో బొలింగర్ 4, బ్రెట్లీ 2, వాట్సన్, స్మిత్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 184 పరుగులు చేసింది.
No comments:
Post a Comment